అహ్మదాబాద్: టీకాల అవసరం కోట్లలో ఉంది. సరఫరా ఏమో లక్షలు దాటడం లేదు. ప్రభుత్వం టీకాల పంపిణీకి పంచవర్ష ప్రణాళిక వేసుకుందా? గుజరాత్ ప్రభుత్వాన్ని అక్కడి హైకోర్టు అడిగిన ప్రశ్న ఇది. న్యాయమూర్తులు బేలా త్రివేద�
రాష్ట్రంలో కరోనా సంక్రమణపై దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విక్రమ్ నాథ్ ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆలయంలో దర్శనాల నిలిపివేత | గుజరాత్లోని ప్రముఖ శైవక్షేత్రమైన సోమ్నాథ్ స్వామి ఆలయంలో ఆదివారం నుంచి భక్తుల ప్రత్యక్ష దర్శనాలను నిరవధికంగా నిలిపివేస్తూ ఆలయ ట్రస్టు నిర్ణయం తీసుకుంది. భక్తులు కేవలం ఆన్�