Actor Rajkumar | ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. తాజాగా ప్రముఖ నటుడు రాజ్కుమార్ హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు.
Nataraj master | తెలంగాణను హరితవనంగా తీర్చిదిద్దడానికి ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. ఇందులో భాగంగా డ్యాన్స్ మాస్టర్ నటరాజ్
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా బిగ్బాస్ ఫేమ్ శ్వేతావర్మ ఆదివారం జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు.
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green India challenge) విజయవంతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి ప్రముఖుల
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హా
నిర్లక్ష్యంగా నా భార్యను చంపేశారు ఇప్పటికే రూ.56లక్షల బిల్లు కట్టా అయినా ప్రాణం దక్కనీయలే.. ఓ వైద్యుడి ఆవేదన బంజారాహిల్స్, జూన్ 3: జూబ్లీహిల్స్లోని అపోలో దవాఖాన డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి తన భా�
హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండు రోజులపాటు హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. దీంతో నేడు, రేపు నగరంలోని వివిధ మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు బేగం�
బంజారాహిల్స్, మార్చి 19 : జూబ్లీహిల్స్లోని టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగం గా శుక్రవారం ఉదయం స్వామి వారి రథోత్సవం కన్నుల పం డువగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వక�
హైదరాబాద్ : జూబ్లీహిల్స్లోని వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఆలయంలో అర్చకులు స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. రాజ్యసభ సభ్య�
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాల పోస్టర్ను శుక్రవారం తిరుపతి పరిపాలనా భవనంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహర్ రెడ్డి ఆవిష్కరించారు. మార్చి 11 నుంచి 21వ తేదీ వరకు ఆలయ బ్రహ్మోత్సవా