MLA Gopinath | పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని జూబ్లీహిల్స్(Jubilee Hills) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్( MLA Gopinath) అన్నారు. గురువారం వెంగళరావునగర్ డివిజన్,షేక్ పేట్ డివిజన్ లకు సంబంధించిన ఐదుగురు లబ్దిదారులకు సీఎంఆ�
హైదరాబాదీ క్రికెటర్, టీమిండియా ప్లేయర్ మహ్మద్ సిరాజ్కు రాష్ట్ర ప్రభుత్వం ఇంటిస్థలం కేటాయించింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు �
Dr Rajasekhar | జీహెచ్ఎంసీ పరిధిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యపై ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ (Dr Rajasekhar) ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 70లోని అశ్విని హైట్స్లో డ్రైనేజీ లీక్ సమస్య చాలా కాలంగా ఇబ్బందులక
MLA Maganti | జూబ్లీహిల్స్(Jubilee Hills )ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(MLA Maganti )ఆధ్వర్యంలో మంగళవారం బోరబండలో నిర్వహించిన ‘సమస్యలపై శంఖారావం’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు బదులు వారి కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్లోని (Hyderabad) జూ�
సీఎంఆర్ టెక్స్టైల్ అండ్ జ్యుయలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తమ ఉద్యోగుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రతి ఏడాది క్రికెట్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నట్లు సీఎంఆర్ మేనేజింగ్
Massive fire | జూబ్లీహిల్స్లో(Jubilee Hills) భారీ అగ్నిప్రమాదం(Massive fire) చోటు చేసుకుంది. జర్నలిస్ట్ కాలనీ బస్ స్టాప్కి ఎదురుగా ఉన్న ఓ భవనంలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడటంతో అందులో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు భయంతో ప
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల గ్రేటర్లో రాగల రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Cyber crime | ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్9Cybercrime) ద్వారా భారీగా డబ్బులు సంపా దించవచ్చంటూ యువతిని నమ్మించి మోసం చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
GSR Infra | పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం ఇస్తామంటూ నమ్మించి రూ.1.2కోట్లను తీసుకుని మోసం చేసిన నిర్మాణ సంస్థపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు(Cheating case) నమోదయింది.
హైదరాబాద్లోని (Hyderabad) జూబ్లీహిల్స్లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన బొమ్మలను దుండగులు ఎత్తుకెళ్లారు. 2021లో జూబ్లీహిల్స్లోని నార్నే రోడ్డులో ఒక మోడ్రన్ ఫ్యామిలీ విగ్రహాలను జీహెఎంసీ ఏర్పాటు చేసింది. భార్య, భర�
రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. సాయంత్రం 6 గంటలకు ఓటింగ్ సాగుతుంది. ఉదయం 6.30 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరార�
‘సినిమాలో ఒక్క చాన్స్'.. అంటూ వచ్చిన ఓ యువకుడు నిర్మాతకు టోకరా వేసి బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకృష్ణానగర్లో �
లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకుపోతున్నది. హైదరాబాద్ పరిధిలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.