‘ప్రతీ ఇంటి ఆడబిడ్డకు నెలకు రూ.2,500 ఇస్తనన్నవు.. ఏమైంది? కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తానన్నవు.. ఎప్పుడిస్తవు? విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడు పంపిణీ చేస్తవు? ఆటో డ్రైవ
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్పై సకల వర్గాల ప్రజలు తమ నిరసనలతో దండయాత్ర చేస్తున్నారు. రెండేండ్లలో కాంగ్రెస్ చేసిన మోసాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు చేసిన మోసాలపై విభిన్న రూపాల్�
మాగంటి అందరికీ మంచిచేశాడని.. ఆయన చేసిన మంచి తప్పకుండా తిరిగివస్తుందని దివంగత మాగంటి సతీమణి, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజల ఆశీస్సుల�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకే అన్నివర్గాల మద్దతు ఉందని మాజీమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం షేక్పేట్ డివిజన్ దత్తాత్రేయనగర్కాలనీలో మాజీమంత్రి వేముల ప్రశాంత్రెడ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు వంటేరు ప్రతాప్రెడ్డి, బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పగుడాల శిరీషాబాబ�
Balka Suman | జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మద్దతుతోనే ఆయన బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ బెదిరింపు�
Azharuddin | బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే తాను ఇంకెప్పుడూ మీ దగ్గరకు రానని కొత్త మంత్రి అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం రహమత్నగర్ డివిజన్లో జరిగిన రోడ్ షోలో సీఎం రేవంత్ర
Revanth Reddy | జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే రేషన్కార్డులు, సన్నబియ్యం, ఉచిత బస్సు రద్దయి పోతాయంటూ సీఎం రేవంత్రెడ్డి పరోక్షంగా ఓటర్లను భయపెట్టారు. పదేండ్లు పాలించిన వాళ్లు పేదలకు
ప్రజల అభివృద్ధికి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన కృషిని కొనసాగించడానికి తనకు అవకాశం కల్పించాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ కోరారు. మంగళవా
మైనారిటీల ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మాయమాటలు చెప్పినా వారంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రహ్మత్నగర్ డివిజన్ పరిధిలోని పలు బస్తీలకు
భారీ మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి జగదీష్రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ధీమా వ్యక్తం చేశారు. బోరబండ డివిజన్ అబ్దుల�