ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2031 మాస్టర్ ప్లాన్లో భాగంగా మంచిరేవుల సమీపంలోని ట్రక్పార్క్ నుంచి నార్సింగి జంక్షన్ వరకు వంద ఫీట్ల రహదారిని ప్రతిపాదించింది.
జూబ్లీ క్లబ్ పెద్దల అక్రమాలను ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టింది. జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ ఫేజ్-4 పేరుతో క్లబ్ పెద్దలు చేసిన భూమాయను బట్టబయలు చేసింది. మంచిరేవులలో ఓ బిల్డర్కు సంబంధించిన 16 ఎకరాల భూమి
సినిమా షూటింగ్లో పని ఉందంటూ యువతిని బైక్ మీద ఎక్కించుకుని గదిలో రెండ్రోజుల పాటు బంధించి లైంగికదాడి చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అనాథ శరణా�
Land Scam | “సుమంత్ పిస్టల్ పెట్టి బెదిరించిండని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫిర్యాదు చేసినట్టు వేం నరేందర్రెడ్డి మాకు చెప్పారు. డెక్కన్ సిమెంట్స్ యజమానికి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పాయింట్ బ్లాంక్ల�
జూబ్లీహిల్స్లోని ప్రశాసన్నగర్లోని ప్లాట్ నెంబర్ 46లో నివాసం ఉంటున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే సతీమణి తనూజ రంజన్(60)ను శుక్రవారం తెల్లవారుజామున పనిమనిషి కల్పనతో పాటు మరో ముగ్గురు నే�
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య నేపథ్యంలో వరంగల్ పోలీసులు అలర్ట్ అయ్యారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో అ�
జూబ్లీహిల్స్లో సంపన్న కుటుంబాలకు చెందిన అమ్మాయిలను టార్గెట్ చేసి సెక్స్ ట్రాప్ చేస్తున్న ముఠాలోని మరో ఐదుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయడంతో కేసులో అరస్టైన వారి సంఖ్య 8కి చేరింది. ప్రధాన నింది�
జూబ్లీహిల్స్లో బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఘటనలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. సంపన్న కుటుంబాలకు చెందిన బాలికలు, యువతులను ఇన్స్టాగ్రామ్ వేదికగా పరిచయం చేసుకుని ఖరీదైన కార్లలో తిరుగుతూ వార�
జూబ్లీహిల్స్లో రూ.30కోట్ల విలువైన ఖరీదైన ప్రభుత్వ స్థలంపై మరోసారి కబ్జాదారులు కన్నేశారు. గతంలో తప్పుడు పత్రాలతో స్థలాన్ని కాజేసేందుకు యత్నిస్తూ జైలుపాలయిన వ్యక్తులు తాజాగా ప్రభుత్వంలోని పెద్దల పేర్ల�
జూబ్లీహిల్స్ రోడ్ నెం 18లో జూబ్లీహిల్స్ క్లబ్ ఎదురుగా ఉన్న జీహెచ్ఎంసీ టెన్నిస్ గ్రౌండ్లో ఏడాదిన్నర కాలంగా ప్రైవేటు వ్యక్తులు తిష్టవేసి అనేక అక్రమాలకు పాల్పడుతున్న వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’ క�
‘పార్కుల పరిరక్షణ కోసం కఠినంగా వ్యవహరిస్తాం..’ అంటూ నిత్యం ప్రకటనలు జారీ చేసే.. హైడ్రా..బల్దియా అధికారులు.. ఆచరణలో మాత్రం మౌనం వహిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా.. చూసీ చూడనట్లు వ్యవహరిస�