అన్నం ఉడికిందనేందుకు ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు! జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ హస్తం పార్టీ భవితవ్యం ఆ ఒక్క మెతుకుతోనే తేలిపోయింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అందునా తొలి సభలో అధికార దుర్వినియోగంత�
‘జూబ్లీహిల్స్ మీ అయ్యజాగీరా.. పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తారా..’ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై బీఆర్ఎస్ సీనియర్ నేత డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్లో మాత్రం ప్రచారం ఖర్చుల లొల్లి నేతలకు తలనొప్పిగా మారింది. ‘మా లొల్లి మాకుంటే మీ గోల ఏంట్రా బై.. మా కార్యకర్తలకే పై�
బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాటి పార్టీ కార్యక్రమాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రద్దు చ
సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్తోనే హైదరాబాద్కు అన్ని విధాల రక్షణ అని..హైడ్రా తదితర సంస్థల ద్వారా పట్టి పీడిస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ పాలన మాకొద్దంటూ జుబ్లీహిల్స్ ప్రజలు మాట్లాడు
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఎర్రగడ్డలో ఎన్నికల ప్రచారం నిర్వ
అది జీహెచ్ఎంసీ పరిధిలోని వందలాది పార్కుల్లో ఒకటి. కేవలం ఎకరాన్నర విస్తీర్ణంలో ఉంటుంది. దాంట్లో రూ.కోటిన్నరతో చేపట్టిన సుందీరకణ పనులను ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అకస్మాత్తుగా పరిశీలించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే రిటర్నింగ్ అధికారి తమ నామినేషన్లను తిరస్కరించారని తిరస్కరణకు గురైన అభ్యర్థులు విమర్శిస్తున్నారు.
Jubilee hills Election | కేసీఆర్ హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్దిని ప్రజలకు వివరించడంలో ఒక్కొక్క బీఆర్ఎస్ కార్యకర్త ఒక్కొ కేసీఆర్లాగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న నవీన్ యాదవ్.. అసలు కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి తన సొంత టీంతో ప్రచారం నిర్వహిస్తుండటం, ప్రచార సమయంలో తమకు ఎదురవుతున్న అవమా�
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి క్రైస్తవులు ఓటు వేయవద్దని క్రిస్టియన్ పొలికల్ ఫ్రంట్ అధ్యక్షుడు జెరూసలేం మత్తయ్య పిలుపునిచ్చారు. క్రిస్టియల్ పొలిటిక్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బలపర్చిన �