ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు.ఈనెల 11న తొలి విడత పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ప్రచారం మరింత ఉధృతం చేశారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ఇంటింటి
2025-27 సంవత్సరానికి లక్కీడిప్ ద్వారా మద్యం షాఫులు దక్కించుకున్న వారు నేటినుంచి ఓపెన్ చేయనున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండడంతో షాప్లు దక్కించుకున్న వారికి ప్రారంభంలోనే లాభాల కిక్కు కలిసిర�
తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మెదక్ జిల్లాలో రెండో రోజు శుక్రవారం 6 మండలాల్లో 160 సర్పంచ్ స్థానాలకు 152 నామినేషన్లు దాఖలు కాగా, 1402 వార్డు స్థానాలకు 186 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్ల�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు 40మంది మాజీ మంత్రి హరీశ్రావు, నర్సాపూర్ ఎమ్మెల్య�
దీక్షా దివస్కు ఉమ్మడి మెదక్ జిల్లా సిద్ధమైంది. దీక్షా దివస్ విజయవంతానికి ఇప్పటికే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. నేడు సిద్దిపేటలో జరిగే దీక్షా దీవస్ కార్యక్రమంలో మాజీ మంత్ర�
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్ నాయకులు గ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది.ఎన్నికలప్పుడు ఏవేవో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా అన్నిటికి ఎగనామాలు పెడుతున్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు త�
మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్సై రాజేశ్ లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వరి కోత యంత్రానికి సంబంధించి బ్యాటరీ చోరీ కేసు మాఫీకి ఓ వ్యక్తి నుంచి ఎస్సై రూ.40 వేలు డిమాండ్ చేయగా, ఈనెల 13న ఫో�
పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన పడకేసింది. ఒకో అధికారికి మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలు అప్పగించడం, వారు చుట్టపు చూపుగా గ్రామాలకు వచ్చిపోతుండడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. మిషన్ భగీరథ పైపులైన్ల లీక�
మెదక్ జిల్లా నర్సాపూర్లోని అటవీశాఖ అర్బన్ ఎకో పార్కు రాష్ర్టానికి తలమానికంగా నిలుస్తుందని రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యాటకశాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఫార్టెస్ అర్బన్ ఎ�
మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదలడంతో ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం మళ్లీ మూత పడింది. బుధవారం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లా రైతులను మొంథా తుపాన్ భయం వెంటాడుతోంది. చేతికొచ్చిన పంట తుపాన్ వల్ల నేల రాలుతుంది.రైతులు ధాన్యాన్ని ఆరబెడుతుంటే వర్షాలకు తడిసిపోతున్నది. రైతులకు కునుకు లేకుండా చేస్తుంది. ఆరుగాలం �
ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్నదాతలు గత యాసంగి బోనస్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. 2024-25 యాసంగిలో రైతులు తమ సన్నరకం వడ్లు కొనుగోలు కేంద్రాల్లోనే ప్రభుత్వానికి విక్రయించారు. ప్రతి క్వింటాల్కు అదనంగా రూ. 50
భూముల క్రయవిక్రయాల సమయంలో నలుగురు పెద్ద మనుషలు మధ్యన తెల్లకాగితం లేదా స్టాంప్ పేపర్ రాసుకొని జరిగిన లావాదేవీల ఒప్పంద పత్రమే సాదాబైనామా. ఈ సాదాబైనామా అమ లు కోసం కండ్లు కాయ లు కాసేలా రైతులు ఎదురుచూస్తున
హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మోసాలపై బాకీ కార్డును �