మెదక్ జిల్లా నర్సాపూర్లోని అటవీశాఖ అర్బన్ ఎకో పార్కు రాష్ర్టానికి తలమానికంగా నిలుస్తుందని రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యాటకశాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఫార్టెస్ అర్బన్ ఎ�
మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదలడంతో ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం మళ్లీ మూత పడింది. బుధవారం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లా రైతులను మొంథా తుపాన్ భయం వెంటాడుతోంది. చేతికొచ్చిన పంట తుపాన్ వల్ల నేల రాలుతుంది.రైతులు ధాన్యాన్ని ఆరబెడుతుంటే వర్షాలకు తడిసిపోతున్నది. రైతులకు కునుకు లేకుండా చేస్తుంది. ఆరుగాలం �
ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్నదాతలు గత యాసంగి బోనస్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. 2024-25 యాసంగిలో రైతులు తమ సన్నరకం వడ్లు కొనుగోలు కేంద్రాల్లోనే ప్రభుత్వానికి విక్రయించారు. ప్రతి క్వింటాల్కు అదనంగా రూ. 50
భూముల క్రయవిక్రయాల సమయంలో నలుగురు పెద్ద మనుషలు మధ్యన తెల్లకాగితం లేదా స్టాంప్ పేపర్ రాసుకొని జరిగిన లావాదేవీల ఒప్పంద పత్రమే సాదాబైనామా. ఈ సాదాబైనామా అమ లు కోసం కండ్లు కాయ లు కాసేలా రైతులు ఎదురుచూస్తున
హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మోసాలపై బాకీ కార్డును �
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో బుధవారం కేంద్ర బృందం వరద నష్టాన్ని అంచనా వేసింది. పర్వతాపూర్ రోడ్డుతో పాటు వాగు బ్రిడ్జిని సందర్శించి నష్టం వివరాలు అంచనా వేశారు. అనంతరం పర్వతాపూర్ గ్రామస్తులను, స్థాన�
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. నెలకు రూ.50 వేల వేతనం పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ఉన్న వేతనాన్ని సరిగ్గ�
విజయ దశమి ( దసరా ) పర్వదినం సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రజలకు అన్నింటా శుభం చేకూరాలని, జీవితంలో దసరాను మిం�
విస్తారంగా కురుస్తున్న వానలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. వరద ఉధృతికి మెదక్ జిల్లా ఏడుపాయల సమీపంలోని ఘనపురం ఆనకట్ట పొంగి పొర్లుతున్నది. ఆదివారం 1,24,598 క్యూసెక్కుల వ�
సద్దుల బతుకమ్మ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగ�
కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైదని, రేవంత్కు పాలన చేతకావడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల్లో డీలర్ భిక్షపతి ఏర్పాటు చేసిన మల�
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకూ అసంతృప్తి జ్వాల రగులుతోంది.అధికారంలోకి వచ్చిన తొలుతలో ఉన్న ఉత్సాహం ప్రస్తుతం పార్టీ క్యాడర్లో కనిపించడం లేదు. జిల్లాకు చెందిన మ
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగ ప్రార�
ఆగస్టు చివరి వారం నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు, వాగులు, వంకలుపొంగిపొర్లాయి. భారీగా నష్టం జరిగింది. పొలాల్లో భారీ ఎత్తున ఇసుక మేటలు వే�