ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో మర్రిగూడ మండలం నుంచి వైస్ ఎంపీపీ కట్కూరి వెంకట�
భారతీయ ఆహార వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టాటా-కార్నెల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ (టీసీఐ), ఇక్రిశాట్ సంయుక్తంగా ఓపెన్
సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నార�
రాష్ట్రంలో అభివృద్ధిని కాంక్షించే వారు టీఆర్ఎస్లో చేరుతున్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని కొల్లూరుకు చెందిన 30మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం మక్తల్ పట�
సీఎం కేసీఆర్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెచ్చి ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆదివారం కూడా పలు చోట్ల పెద్ద ఎత్తున గులాబ�
పోరెడ్డి ముత్తారెడ్డి.. 1957 నుంచి సీపీఐ సభ్యుడు. 13 ఏండ్లపాటు గట్టుప్పల్ సర్పంచ్ కూడా. ఈ నెల 25 వరకు సీపీఐ క్రియాశీలక కార్యకర్త అయిన ముత్తారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టుప్పల్ మండలం ఏర్పాటుచేయడంతో కృతజ్
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల వరుసగా చేస్తున్న కామెంట్లు పొలిటికల్ జోకులుగా పేలుతున్నాయి. టీఆర్ఎస్ నేతలు తనకు టచ్లో ఉన్నారని, కానీ పేర్లు మాత్రం చెప్పనంటూ ఈటల రాజేందర్ సోమవారం జడ్చర్లలో వ్�
మోసకారి పార్టీ కాంగ్రెస్, ద్రోహపూరిత పార్టీ బీజేపీ అని రాష్ట్రంలో, దేశంలో ప్రజలు తీర్మానించుకొన్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో స్థానం లేదని తేల్చ
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు పారదర్శకంగా అందుతున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధర్మాన్ని పాటిస్తుంటే ప్రతిపక్షాలు అబద్ధాలు �
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న పలు అభివృద్ధి పనులకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండంలోని మానాల, �
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నిలకడ లేని మనస్తత్వంతో నియోకవర్గం అభివృద్ధిలో వెనుకబడి పోయిందని విద్యుత్ శాఖ మంత్రి గంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లి మండలంలోని ముష్ట�