అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు గులాబీ గూటికి చేరుతున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తెలిపారు. ఆదివారం హైదరాబాదులోని నివాసంలో గొట్టిపర్తి ఎంపీటీసీ కీర్తిరెడ్డి లతావిజయ్�
ఎలాంటి మరకనైనా మాయం చేయగలిగిన రాజకీయ మాయావి బీజేపీ. మసిపూసేదీ.. తుడిచేసేదీ అదే. పాపం పండిన వారెవరైనా ఆ పార్టీలో చేరితే చాలు.. ప్రక్షాళన జరిగి పరిశుద్ధులుగా మారిపోతారు. తనలో ఒక్క మునకవేస్తే చాలు.. పరమ పవిత్ర�
‘సేవ్ సాయిల్' నినాదంతో బైక్పై ప్రపంచ యాత్ర చేపట్టిన ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ రాష్ట్రంలోని పచ్చదనాన్ని చూసి పరవశించిపోయారు. గురువారం హైదరాబాద్ నుంచి బెంగుళూర్ వెళుతున్�
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని తప్ప.. నిత్యం అబద్ధ్దాలు చెప్పే ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనా�
రాష్ట్రంలోని ప్రజల శ్రేయస్సు కోసం అనునిత్యం కృషి చేస్తూ ప్రతి కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని మంత
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని పోతుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం కె. శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పోతుగల్ గ్రామం లో బడిబాట కార్యక్రమంలో భాగంగా వి�
టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. డిండి మండలం బొగ్గులదొన గ్రామానికి చెందిన 10 కాంగ్రెస్ పార్టీ �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఆదివారం మూడో రోజూ కొనసాగాయి. ప్రజాప్రతినిధులు, నాయకులు ఊరూరా సందడి చేశారు. గ్రామస్తులతో కలిసి నడుస్తూ, సమస్యలు తెలుసుక�
దేవరకొండ నియోజకవర్గంలోని పీఏపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. దుగ్యాల గ్రామంలో ఆ పార్టీకి చెందిన 120 కుటుంబాలు టీఆర్ఎస్ జిల్లా ఆధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార�
యుద్ధం మొదలై రెండు నెలలు సమీపిస్తున్నప్పటికీ ఉక్రెయిన్ను ఆక్రమించాలన్న రష్యా కాంక్ష నెరవేరడంలేదు. దీంతో అధ్యక్షుడు పుతిన్ కొత్త వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రష్యా తరఫున త్వరలో సిరియా ఫైటర్లను ర�
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ను తమ పార్టీలో చేరాలని కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానించింది. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. 2024 పార్లమెంటు ఎన్నికలు, ఈ ఏడాది జరుగనున్న పలు రాష్ర్టాల అసెంబ్ల