గులాబీ జెండాయే అందరికీ అండ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే మనందరికీ శ్రీరామ రక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎ�
ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కేంద్రం తమ వాటాను ఉపసంహరించుకున్నది. దీంతో స్థానికులు, కార్మిక సంఘాలు పార్టీలకతీతంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఇదిలా ఉంటే బొగ్గు రంగంలో కీలక �
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హసన్పర్తి మండలం అర్వపల్లి గ్రామ కాంగ్రెస్, బీజేపీకి చెందిన వంద మంది కార్యకర్తలు మంగళవారం హనుమ�
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హసన్పర్తి మండలంలోని అర్వపల్లి గ్రామ కాంగ్రెస్, బీజేపీకి చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు హనుమకొండ ప్రశాంత్నగ�
అభివృద్ధికి కేరాఫ్గా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మామిండ్లవీరయ్యపల్లె గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగ
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు లెక్చరర్లు నడుంబిగించారు. దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనందున పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ డిగ�
ప్రతిపక్షపార్టీల నాయకులు ఎంత మొత్తుకున్నా ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉన్నారని, ప్రతిపక్షాలకు గుణపాఠం తప్పదని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన�
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను చూసే ఊరూరా టీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఇతర పార్టీల నుంచి వెల్లువలా వస్తున్న వలసలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. కొడిమ్యా�
ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ప్రజలకు కల్లారా కనబడుతున్నదని.. అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం �
బీజేపీకి మరో గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్ వేదికగా శని, ఆదివారాల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగడానికి ముందే బీజేపీకి చెందిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపాలిటీ బీజేపీ �
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలతో ప్రతిపక్ష పార్టీలు బెంబేలెత్తుతున్నాయని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు
అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు గులాబీ గూటికి చేరుతున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తెలిపారు. ఆదివారం హైదరాబాదులోని నివాసంలో గొట్టిపర్తి ఎంపీటీసీ కీర్తిరెడ్డి లతావిజయ్�
ఎలాంటి మరకనైనా మాయం చేయగలిగిన రాజకీయ మాయావి బీజేపీ. మసిపూసేదీ.. తుడిచేసేదీ అదే. పాపం పండిన వారెవరైనా ఆ పార్టీలో చేరితే చాలు.. ప్రక్షాళన జరిగి పరిశుద్ధులుగా మారిపోతారు. తనలో ఒక్క మునకవేస్తే చాలు.. పరమ పవిత్ర�
‘సేవ్ సాయిల్' నినాదంతో బైక్పై ప్రపంచ యాత్ర చేపట్టిన ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ రాష్ట్రంలోని పచ్చదనాన్ని చూసి పరవశించిపోయారు. గురువారం హైదరాబాద్ నుంచి బెంగుళూర్ వెళుతున్�
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని తప్ప.. నిత్యం అబద్ధ్దాలు చెప్పే ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనా�