రాష్ట్రంలో వీఆర్ఏలు సమ్మె విరమించారు. గురువారం నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నిక అనంతరం సమస్యలను తప్పక పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్టు వెల్లడి�
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇతర పార్టీల నుంచి గులాబీ దండులోకి తరలివస్తున్నారు. ఉప ఎన్నికలో కారు పార్టీ విజయం తథ్యమని బలంగా నమ్ముతున్న అన్ని వ
టీఆర్ఎస్(బీఆర్ఎస్)లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారు. గురువారం చౌటుప్పల్ మండలం ఖైతాపురంలో పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. సంస్థాన�
చెన్నూర్ మాజీ ఎమ్మె ల్యే, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు దంపతులు మంత్రి కే తారకరామారావు ఆధ్వర్యంలో బీ(టీ)ఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో బుధవారం మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఆయన సతీమణ�
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నిక దగ్గర పడుతున్నా కొద్దీ కాంగ్రెస్, బీజేపీలకు ఎదురుదెబ్బ తగులుతున్నది. మర్రిగూడ మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన బీజేపీ 8వ వార్డు సభ్యుడు జర్పుల
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుతున్న ఈ పథకాలకు ఆకర్షితులయ్యే ప్రజలందరూ టీఆర్ఎస్లో చేర
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు జో రందుకొన్నాయి. వారం క్రితం టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన గట్టుప్పల్ ఎంపీటీసీ సభ్యురాలు అవ్వారు గీతాశ్రీనివాస్ మం�
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్కు మనుగడ లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఇప్పర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు సుమారు 150మంది ఆదివారం ఆయన సమక్షం�
మునుగోడు నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆదివారం మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మాడెం శాంతమ్మతోపాటు ఇద్దరు వార్డు సభ్య
మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు. బుధవారం చండూరు మండలం తిమ్మారెడ్డిగూడేనికి చెందిన కాంగ్రెస్ ఉపసర్పంచ్ జక్కలి ముత్తయ్యతోపా�
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలతోపాటు వివిధ వర్గాల ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. చౌటుప్పల్ మండలం నేలపట్ల, దేవులమ్మ నాగారం గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ
మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు మండలం కర్వెన గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 300 మంది నాయకులు, కార్యకర్తలు గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. �
టీఆర్ఎస్ ప్రజల పార్టీ అని, అందుకే ప్రజలు ఆదరిస్తున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని ఎన్జీకొత్తపెల్లి, ఉప్పలంచ గ్రామాలకు చెందిన 50 కుటుంబాల వారు వివిధ పార్టీల నుంచి ఆ పార్టీ యువ న�