చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలన్న డిమాండ్తో చేనేత, జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. రాజకీయ ప్రముఖులతోపాటు సినీరంగ ప్రముఖులు, కవులు, కళాక
భారత జీవిత బీమా(ఎల్ఐసీ) అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు దేశవ్యాప్తంగా ఉద్యమబాట పట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మంది ఈ మూడు క్యాటగిరీల సిబ్బంది చేపట్టనున్న ఉద్యమానికి హైదరాబాద్ దిక్సూచి కానున్�
మునుగోడు ఉపఎన్నిక ఇంకా పదిరోజుల్లో జరుగుతుందనగా కమలం పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. రెండురోజుల్లో ముగ్గురు కీలక నేతలు పార్టీని వీడటంతో ఆ పార్టీ అధిష్ఠానం నానా హైరానా పడుతున్నది. పార్టీలో అడుగడుగ�
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గురువారం ఉమ్మడి జిల్లాకు బీజేపీ కీలక నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, చౌటుప్పల్ మూడు, ఆరో వార్డు కౌన్�
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీ నాయకులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కా
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ప్రజ
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నార�
ఊళ్లకు ఊళ్లే గులాబీ పార్టీ బాటపడుతున్నాయి. టీఆర్ఎస్లోకి వలసలు ఊపందుకొన్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇస్తూ ఆ పార్టీల నేతలు, కార్యకర్తలు కారెక్కేందుకు పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి స�
ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి స్పష్టంచేశారు. మునుగోడు ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కదనే భయంతో సోషల్ మీడియాలో బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నదన�
రాష్ట్రంలో వీఆర్ఏలు సమ్మె విరమించారు. గురువారం నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నిక అనంతరం సమస్యలను తప్పక పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్టు వెల్లడి�
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇతర పార్టీల నుంచి గులాబీ దండులోకి తరలివస్తున్నారు. ఉప ఎన్నికలో కారు పార్టీ విజయం తథ్యమని బలంగా నమ్ముతున్న అన్ని వ
టీఆర్ఎస్(బీఆర్ఎస్)లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారు. గురువారం చౌటుప్పల్ మండలం ఖైతాపురంలో పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. సంస్థాన�
చెన్నూర్ మాజీ ఎమ్మె ల్యే, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు దంపతులు మంత్రి కే తారకరామారావు ఆధ్వర్యంలో బీ(టీ)ఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో బుధవారం మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఆయన సతీమణ�
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నిక దగ్గర పడుతున్నా కొద్దీ కాంగ్రెస్, బీజేపీలకు ఎదురుదెబ్బ తగులుతున్నది. మర్రిగూడ మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన బీజేపీ 8వ వార్డు సభ్యుడు జర్పుల