మండలంలోని చుచుంద్ గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణలో మనుగడ లేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గూడూరు గ్రామానికి చెందిన దాదాపు 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మంత్రి సమక�
సోనియా గాంధీ కూడా శనివారం ఉదయం రెండోసారి ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్నారు. ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ, అల్లుడు రాబర్ట్ వాద్రా, మనవళ్లు, మనవరాళ్లు, పలువురు కుటుంబ సభ్యులు..
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచిచాయని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో కా�
రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్త బ్రాహ్మణపల్లికి చెందిన కాంగ్రెస్ నుంచి 20 మంది నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస
కొన్ని సాధించాలంటే మరికొన్నింటిని వదులుకోవాలి. కలలను నిజం చేసుకోవడానికి కొందరు అనేక త్యాగాలకు సిద్ధపడతారు. ఆ కోవకు చెందిన వాడే రాజస్థాన్లోని అల్వార్ జిల్లావాసి గౌరవ్ యాదవ్. జిల్లాలోని జాజోర్-బాస్
దండుమల్కాపూర్లో బొమ్మల తయారీ పార్క్ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. ఈ పార్క్లో సాధ్యమైంత త్వరగా తమ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీల ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తంచేశారు
‘ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిం దే’ అన్నట్టు తయారైంది మర్రి శశిధర్రెడ్డి పరిస్థితి. బీజేపీలో ఘన స్వాగతం లభిస్తుందని ఆశించిన ఆయనకు చేరిక రోజే తత్వం బోధపడింది. నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్కు రాజీనామా చేస�
ఎల్లవేళాల అందరికీ అందుబాటులో ఉంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో కౌన్సిలర్ ఖాజాపాషా ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రె�
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్య కర్తలు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొ న్నారు. జైనథ్�
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేటర్లు వరుసగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో బీజేపీ నాయకులు గులాబీ బాటప�
బీజేపీ దుష్ట రాజకీయాలకు వ్యతిరేకంగా సామాన్యులు సైతం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన గుర్రం రాజశేఖర్ స్పందించాడ�
చేనేత, జౌళి రంగానికి కేంద్రం చేయూతనివ్వకపోగా, ఆ రంగాన్ని సావుదెబ్బ కొడుతున్నదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు విమర్శించారు. కడుపులో గుద్ది, నోట్లో పిప్పర్మెంటు పెట�
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. సామాజిక సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు అణచివేతకు గురైన వెనకబడినవర్గాలను టీడీపీ వ�