టీడీపీ, వైసీపీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. ఓవైపు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ దూసుకుపోతున్నారని, మరోవైపు రాజధాని విషయంలోనూ ఏపీ
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరికల పర్వం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ విధానాలతో ఆకర్షితులైన పలు పార్టీల నాయకులు, ప్రముఖులతో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకీ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో
Kumaraswamy | అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుమారు 15 మంది కాంగ్రెస్ నేతలు తమ పార్టీలో చేరుతారని జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి (Kumaraswamy) అన్నారు. చిత్రదుర్గ మాజీ శాసన మండలి సభ్యుడు రఘు ఆచార్ ఇప్పటికే తనతో మాట్లాడారని, జ
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రంపై సింగరేణి కార్మికలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సింగరేణిలోని పలు బొగ్గు బ్లాకులను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించడంపై �
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కర్ణాటకలోని కుడ్లిగి నియోజకవర్గ ఎమ్మెల్యే గోపాలకృష్ణ కాంగ్రెస్లో చేరారు. వచ్చే నెల 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకు ముందు గోపాలక�
మహారాష్ట్రలో బీఆర్ఎస్ శరవేగంగా విస్తరిస్తున్నది. రోజు రోజుకూ పార్టీలో చేరే ప్రముఖుల సంఖ్య పెరుగుతున్నది. మహారాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న పలువురు నేతలు ఉగాది పండుగ రోజు ముఖ్యమంత్రి కేసీఆర�
బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణలో గ్రామాల స్వరూపం పూర్తిగా మారిందని పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్లోన
నాందేడ్ సభ విజయంతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. నిత్యం పార్టీలోకి నేతలు, కార్యకర్తలు వెల్లువలలా వచ్చి చేరుతున్నారు. ఆదివారం మహరాష్ట్రలోని ఔరంగాబాద్లో శంభాజీ బ్రిగేడ్ నుంచి జహీర�
సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. ఒక్కొక్కరుగా ఆ పార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. రెండ్రోజుల క్రితం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సమక్ష�
సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్గా నిలుస్తోందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో నడికూడ మండలం నర్స�
మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి మహేంద్ర సింగ్ బెదిరింపులకు దిగారు. బీజేపీలో చేరతారా? లేక మీ ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేయమంటారా? అంటూ వార్నింగ్లు ఇస్తున్నారు..
స్టేషన్రోడ్డులోని రాధాకృష్ణ గార్డెన్లో బుధవారం ఎన్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యారణ్య ఆర్ష ధర్మ రక్షణ సంస్థ నిర్వహణలో సద్గురు త్యాగరాజస్వామి 176వ ఆరాధన మహోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్�
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పాలన సాగిస్తున్నారని, ఇది ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని రాష్ట�
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను మెచ్చే ప్రతిపక్ష నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయం�