rema rajeshwari | రెమా రాజేశ్వరి.. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ హోదాలో సంప్రదాయ కళలు, చిన్నచిన్న కథల సాయంతో చేపట్టిన ఫేక్ న్యూస్ వ్యతిరేక ప్రచారం ‘ఫోర్బ్స్’ పత్రికను ఆకట్టుకుంది. కేరళలోని మధ్యతరగతి కుటుంబంలో ప
CM KCR | గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. కృష్ణమోహన్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి చిత్రపటానికి కేసీఆర్ పూలమాల వేసి
కలెక్టర్ క్రాంతి | జిల్లాలో వరి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలలో అవసరమైనవన్ని సంసిద్ధంగా ఉంచాలనికలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.
ఆధార్ ధ్రువీకరణ | జిల్లాలో రైతులు పండించిన పంట కొనుగోలు విషయంలో ఆధార్ ఆధారిత ఒటిపి ధ్రువీకరణ తప్పని సరి అని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు.
పునరావాస కేంద్రాలు | జిల్లాలో నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్ట్ పరిధిలోని పునరావాస కేంద్రాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.
బాస్కెట్ బాల్ పోటీలు | జిల్లాలోని అయిజ మండలం ఉత్తనూర్ గ్రామంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లాల అండర్ - 19 జూనియర్ బాస్కెట్ బాల్ క్రీడా పోటీలు గురువారం అట్ట హాసంగా ప్రారంభమయ్యాయి.
మద్దతు ధర | రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు. బుధవారం జిల్లా కే�
పిడుగుపడి యువకుడి మృతి | పిడుగు పడి ఓ వ్యక్తి మృతి
చెందగా మరొకరు తీవ్రంగా గాయప్డారు. ఈ విషాదకర సంఘటన మల్దకల్ మండలం చెర్ల గార్లపాడు గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది.
కలెక్టర్ వల్లూరు క్రాంతి | ఆరోగ్యవంతమైన జీవనానికి అడవులను సంరక్షించుకోవాలని, అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.