కొవిడ్ వ్యాక్సిన్ | జిల్లాలో కోవిడ్ టీకా వేసుకొని వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి తిరిగి ఓటర్ లిస్టు ప్రకారం చెక్ చేసి వ్యాక్సిన్ వేసుకోని వ
కలెక్టర్ క్రాంతి | జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని భారతదేశపు మొట్టమొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లాభాయి పటేల్ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ సమావేశం హాలులో పటేల్ చిత్రపటానికి �
సారా బట్టీలు | నాటుసారాపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. శుక్రవారం కేటీ దొడ్డి మండలం ఇర్కిచేడ్, ఇర్కిచేడ్ తండా, పూజారి తండాలలో పోలీస్, ఆబ్కారీ పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు.
సైకిల్ యాత్ర | శాంతియుత సమాజమే లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ అన్నారు. మంగళవారం పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గద్వాల పట్టణంలోని వైఎస్ఆర్ చౌరస్తా నుంచి బ�
ఎవరు నిర్ణయించారో, ఎప్పుడు తీర్మానించారో . ‘ భిక్షాటన ’ .. వారి కులవృత్తిగా స్థిరపడింది. కొన్ని తరాలుగా ఇల్లిల్లూ తిరిగి అడుక్కోవడమే.. జీవనాధారమైంది. అయితే, మారుతున్న కాలంతోపాటు వారిలోనూ మార్పు వచ్చింది. ప
Crime news | గద్వాల పట్టణంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్లోని ఆరు దుకాణాల్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించారు. కాగా, గద్వాల పోలీసులు, బిగ్ సి నిర్వాహకులు రావడంతో దుండగులు పరారైనా ఘటన శనివారం అర్ధరాత్రి చోటు
హరితహారం | ఐజ పట్టణంలో దవాఖాన ప్రచార బోర్డుకు అడ్డువస్తున్నాయని అలిమియో హాస్పిటల్ హాస్పిటల్ యాజమాన్యం హరితహారం చెట్లను తొలగించింది. ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో మున్సిపల్ కమిషనర్
Lovers Suicide | జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని పిల్లిగుండ్ల ఆటో నగర్ వద్ద రైల్వే ట్రాక్పై ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం
Gadwal | కట్టుకున్న భర్తనే భార్య గొంతు నులిమి హత్య చేసిన సంఘటన గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లాకు చెందిన అన్నపూర్ణ అలియాస్ పల్లవి (26)కు జిల్లా
అయిజ: కర్ణాటకలోని టీబీ డ్యాం జలకళను సంతరించుకున్నది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద నిలకడగా కొనసాగుతుండడంతో పూర్తిస్థాయి నీటి నిల్వ ఉంది. ఆదివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 15,789 క్యూసె�
గద్వాల: జిల్లాలో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలనే ఆలోచనతో ప్రభుత్వం టీఎస్ ఐపాస్ ఏర్పాటు చేసి దాని ద్వారా వేగవంతంగా అనుమతులు మంజూరు చేస్తున్నదని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. గురువారం జిల్లా క