జోగులాంబ గద్వాల : జిల్లాలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేస్తున్న యాత్ర ప్రజా సంగ్రామ యాత్ర కాదని దొంగ యాత్ర అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే కృష్�
ఎర్రవల్లి చౌరస్తా, ఏప్రిల్ 11 : ఆర్టీసీ డ్రైవర్పై టీచర్ దాడి చేసిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ఎర్రవల్లి చౌరస్తాలో చోటుచేసుకున్నది. ఎస్సై గోకారి, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్న�
జోగులాంబ గద్వాల : విద్యుత్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన రైతులకు విద్య�
జోగులాంబ గద్వాల : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ మహిళలు అంటే కేవలం వంటింటికే పరిమితమయ్యే అబల కాదు..సబల అని నిరూపించాలని జెడ్పీ చైర్ పర్సన్ సరిత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జ�
జోగులాంబ గద్వాల : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ అన్నారు. గద్వాల మండలం వీరాపురం గ్రామంలో రూ. 40 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మా�
Jogulamba | అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జోగుళాంబ ఆలయంలో ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వసంత పంచమి 6వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి.
Farmers protest | కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం కేటీ దొడ్డి మండల కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఎరువుల సంచులను తగలబెట్టారు.
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మానవపాడు మండలం శ్రీనగర్ సమీపంలో చోటు చేసుకుంది.
Minister Harish Rao | రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు బుధవారం జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మల్దకల్లో శ్రీ స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని మంత్రి హరీశ్రావు
Minister Harish Rao | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రైతులపై పగ పట్టిందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. వడ్లు కొనమని అడిగితే.. తెలంగాణ మంత్రులను, ఎంపీల
ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి | రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడుతున్నాడని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు.
కలెక్టర్ క్రాంతి | జిల్లా ప్రభుత్వ దవాఖానకి సంబంధించిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్య శాఖ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రభు�