జోగులాంబ గద్వాల : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ అన్నారు. గద్వాల మండలం వీరాపురం గ్రామంలో రూ. 40 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మా�
Jogulamba | అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జోగుళాంబ ఆలయంలో ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వసంత పంచమి 6వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి.
Farmers protest | కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం కేటీ దొడ్డి మండల కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఎరువుల సంచులను తగలబెట్టారు.
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మానవపాడు మండలం శ్రీనగర్ సమీపంలో చోటు చేసుకుంది.
Minister Harish Rao | రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు బుధవారం జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మల్దకల్లో శ్రీ స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని మంత్రి హరీశ్రావు
Minister Harish Rao | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రైతులపై పగ పట్టిందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. వడ్లు కొనమని అడిగితే.. తెలంగాణ మంత్రులను, ఎంపీల
ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి | రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడుతున్నాడని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు.
కలెక్టర్ క్రాంతి | జిల్లా ప్రభుత్వ దవాఖానకి సంబంధించిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్య శాఖ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రభు�
ఎమ్మెల్యే కృష్ణ మెహన్ రెడ్డి | జిల్లాలోని ధరూర్ మండలం పరిధి భీంపురం వద్ద జూరాల కుడికాలువ మీద ఉన్న వంతెన కూలిపోయింది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే గద్వాల బండ్ల కృష్ణమెహన్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ప�
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | రైతన్న సినిమాను ఆదిరించాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని నవరంగ్ థియేటర్ ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తితో కలిసి ఆదివారం గద్వాల ఎమ్మెల్యే �
ఆర్.నారాయణమూర్తి | రైతులను మించిన శాస్త్రవేత్తలు ఎవరు లేరు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నటుడు ఆర్. నారాయణ మూర్తి �
rema rajeshwari | రెమా రాజేశ్వరి.. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ హోదాలో సంప్రదాయ కళలు, చిన్నచిన్న కథల సాయంతో చేపట్టిన ఫేక్ న్యూస్ వ్యతిరేక ప్రచారం ‘ఫోర్బ్స్’ పత్రికను ఆకట్టుకుంది. కేరళలోని మధ్యతరగతి కుటుంబంలో ప