ఉమ్మడి మహబూబ్నగర్లోని జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal), వనపర్తి జిల్లాల్లో (Wanaparthy) వాన దంచికొట్టింది. బుధవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (Rain) ఉదయం 5 గంటలవరకు ఎడతెరపి లేకుండా కురిసి
Tungabhadra | అలంపూర్ : దైవ సన్నిధికి బయల్దేరిన యువకుడు నదిని దాటే క్రమంలో నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల( Jogulamba Gadwal ) జిల్లా అలంపూర్( Alampur ) ఆలయ సమీపంలో చోటు చేసుకున్నది.
MLC Kavitha | అలంపూర్లోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికై సీఎం కేసీఆర్ కట్�
Dogs Run | గ్రామ సింహాలు(శునకాలు) పరుగో పరుగంటూ లంఘించాయి. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులోని అంబా భవాని జాతర ఉత్సవాల సందర్భంగా మంగళవారం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు
Viral Video | కండ్లలో నుంచి నీరు రావడం సహజమే. కండ్లలో నుంచి చిన్న రాళ్లు రావడమూ చూశాం. కానీ, తొలిసారిగా ఓ బాలిక కండ్లలో నుంచి బియ్యపు గింజలు వస్తున్నాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మాన�
Jurala Project | జిల్లా పరిధిలో ఉన్న జూరాల జలాశయానికి భారీ వరద కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు ఇన్ఫ్లో 2.15 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.10 మీటర్లు�
Minister Indrakaran Reddy | తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జోగులాంబ అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్�
అయిజ : కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యాంకు వరద పోటెత్తుతున్నది. దీంతో తుంగభద్ర డ్యాంకు వరద నీరు చేరుతోంది. వరద నీరు డ్యాంలోకు చేరుతుండటంతో 10గేట్లు ఒక్క అడుగు ఎత్తి 14,650 క్యూసెక్కులు దిగువకు వి�
జోగులాంబ గద్వాల : జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకర్లు రుణాలు అందించాలని జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సరిత అన్నారు. గురువారం గద్వాల్ పట్టణంలోని హిమాలయ హోటల్లో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో వివిధ �
హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతురు దుర్మరణం చెందారు. గద్వాల మండలం అనంతపురంలో బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రీ కూతురు ఇద్�
జోగులాంబ గద్వాల : రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలం చింతరేవుల, గుడ్డెం దొడ్డి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద�