జోగులాంబ గద్వాల : గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కుటుంబాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ప రామర్శించారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తండ్రి వెంకట్రామి రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో కృష్ణమోహన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.
వెంకట్రామిరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి మంత్రి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగంతుడిని ప్రార్థించారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ తెరపైకి నల్లచట్టాలు : అఖిలేష్ యాదవ్
అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్బై చెప్పిన ఏబీ డివిలియర్స్
ఇది రైతులు సాధించిన చారిత్రక విజయం : మంత్రి సత్యవతి