గద్వాల జిల్లా కేంద్రానికి శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫాంతో పోటీచేసి గెలిచాక పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల�
కొల్లాపూర్ నియోజకవర్గంలో క్రిమినల్స్కు కొమ్ముకాస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు.
అధికార కాంగ్రెస్లోకి (Congress) వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గురువారం అర్ధరాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరార�
BRS | తాను కాంగ్రెస్ పార్టీలో(Congress party) చేరుతున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తమని బీఆర్ఎస్ గద్వాల(Gadwala) ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishnamohan Reddy) కొట్టిపడేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పత్రికలలో, సోష�
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు లొంగలేద ని, నీతి, నిజాయితీకి కేరాఫ్గా వారు ఉన్నారని గద్వాల ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్రె�
నడిగడ్డ ప్రజలు ఆత్మాభిమానం గలవారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా బీఆర్ఎస్ వెంటే ఉండి ఎమ్మె ల్సీ నవీన్కుమార్ర�
నాగర్కర్నూల్ పార్లమెం ట్ ఎన్నికలకు సంబంధించిన కళాకారుల ప్రచార వాహనాన్ని జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఎంపీ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీ�
Gadwala | ప్రజల తాగునీటి(Drinking water) సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తూ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి9MLA Krishnamohan Reddy) సోమవారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద జల దీక్ష(Jala Diksha) చేపట్టారు.
MLA Krishnamohan Reddy | అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కరువు వచ్చిందని, కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishnamohan Reddy) అన్నారు.
Critical care block | త్వరగా క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులు స్టార్ట్ చేసి ప్రజలకు అందు బాటులోకి తీసుక రావాలని ఎమ్మెల్యే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (MLA Krishnamohan Reddy) కాంట్రాక్టర్లకు ఆదేశించారు.
విందు కోసం వెళ్లి వస్తుండగా చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు అక్కికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది.