జోగులాంబ గద్వాల : రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలం చింతరేవుల, గుడ్డెం దొడ్డి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద�
జోగులాంబ గద్వాల : దేశం అభివృద్ధి చెందాలంటే ముందుగా గ్రామాలు అభివృద్ధి చెందాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం ధరూర్ మండలం కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ ద�
జోగులాంబ గద్వాల : విద్యుత్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన రైతులకు విద్య�
జోగులాంబ గద్వాల : శివుని అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని చె�
ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి | రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడుతున్నాడని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | రైతన్న సినిమాను ఆదిరించాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని నవరంగ్ థియేటర్ ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తితో కలిసి ఆదివారం గద్వాల ఎమ్మెల్యే �
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా నేడు తెలంగాణ రాష్ట్రలో సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలం పరిధి
వెంకట్రామిరెడ్డి మృతి | గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తండ్రి బండ్ల వెంకట్రామిరెడ్డి మృతి పట్ల మంత్రులు ఇంద్రకర్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ సంతాపం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కృష్ణ మోహన్రెడ్డి | గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి రెడ్డి కొద్దిసేపటి క్రితం అనారోగ్యంతో హైదరాబాద్లో మృతి చెందాడు. వెంకట్రామిరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర�
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | గత ప్రభుత్వాలు సంచార జాతులను పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంచారజాతులను గుర్తించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని గద్వాల మ్మెల్యే కృష్ణమ