మంత్రి కేటీఆర్ను కలిసిన ఎమ్మెల్యే | హైదరాబాద్లోని ప్రగతిభవన్లో గురువారం మంత్రి కేటీఆర్ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు.
జోగులాంబ గద్వాల : జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ధరూర్ మండలంలోని జూరాల బ్యాక్ వాటర్ నుంచి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి �