అయిజ: కర్ణాటకలోని టీబీ డ్యాం జలకళను సంతరించుకున్నది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద నిలకడగా కొనసాగుతుండడంతో పూర్తిస్థాయి నీటి నిల్వ ఉంది. ఆదివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 15,789 క్యూసె�
గద్వాల: జిల్లాలో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలనే ఆలోచనతో ప్రభుత్వం టీఎస్ ఐపాస్ ఏర్పాటు చేసి దాని ద్వారా వేగవంతంగా అనుమతులు మంజూరు చేస్తున్నదని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. గురువారం జిల్లా క
Jurala Park | రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ధరూర్ మండలం జూరాల ప్రాజెక్టు వద్ద సందర్శకుల సౌకర్యార్థం రూ. 15 కోట్లతో నిర్మించే �
Alampur | రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటిస్తున్నారు. అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డు ఆవరణలో 100 పడకల ఆస్పత్రికి కేటీఆర్ భూమి పూజ చేశారు.
బాధ్యతలు స్వీకరించిన సిరిసిల్ల, జోగులాంబ, వరంగల్ కలెక్టర్లు | రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా అనురాగ్ జయంతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పల�
జములమ్మ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న జమ్మి చెడు గ్రామం దగ్గర వెలసిన
జమ్ములమ్మ అవ్వ కల్యాణ మహోత్సవంలో భాగంగా అమ్మవారిని జెడ్పీ చైర్ పర్సన్ సరిత, తిరుపతయ్య దంపతులు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి �
ఆన్లైన్ మోసాలపై అప్రమత్తతే ముఖ్యం మోసపోతే 155260 నంబర్కు డయల్ చేయండి 24 గంటల్లో ఫిర్యాదు చేస్తే పోయిన సొమ్ము రాబట్టే అవకాశం గద్వాల న్యూటౌన్, ఆగస్టు 25 : సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి మోసపోయారా..? అయితే వేగం
మంత్రి కేటీఆర్ను కలిసిన ఎమ్మెల్యే | హైదరాబాద్లోని ప్రగతిభవన్లో గురువారం మంత్రి కేటీఆర్ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.
జూరాలకు 3.35లక్షల క్యూసెక్కుల వరద | జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 3.35లక్షల క్యూసెక్కుల ప్రవాహం