హైదరాబాద్ : ఇటీవల మంత్రివర్గ నిర్ణయం మేరకు కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట నిర్మాణానికి సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆనకట్టతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణ సర్వే కోసం �
అయిజ, జూన్ 19 : రోడ్డు ప్రమాదంలో గాయాలై చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకున్నది. ఎస్సై జగదీశ్వర్ కథనం మేరకు.. గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామానికి చెందిన ఎరుకలి జమ్మన్న (49) బైక్పై గద్వా�
జూరాల జలాశయానికి వరద | జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రియదర్శిని డ్యామ్కు వరద ప్రవాహం ప్రారంభమైంది. రుతు పవనాలు విస్తరించడంతో జూరాల డ్యామ్ పరివాహక ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి.
అదనపు కలెక్టర్ రఘురాం శర్మగద్వాల, మే 22 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జూన్ మొదటి వారంలోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రఘురాంశర్మ కొనుగోలు కేంద్రాల నిర్వాహక�
అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తున్న పోలీసులులాక్డౌన్ను పర్యవేక్షించిన అదనపు కలెక్టర్, ఎస్పీ గద్వాల,మే 22: కరోనా కట్టడిలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండల కేంద్రాల్లో లాక్డౌన�
వాటర్ మిషన్ వితరణ | కరోనా బారిన పడి జిల్లా దవాఖానాలో చికిత్స పొంది కరోనాను జయించి దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయిన వ్యక్తి కరోనా రోగుల కోసం హాట్ వాటర్ మిషన్ అందజేశాడు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం గద్వాల, మే 15 : జోగుళాంబ గద్వాల జిల్లాలో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి అపార నష్టం వాటిల్లింది. గద్వాల, గట్టు, ధరూర్, మల్దకల్
కరోనా | కర్ణాటక రాష్ట్రంలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నందున కర్ణాటక ప్రజలు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలకు రాకుండా సరిహద్దులు మూసి వేస్తున్నారు.