జూరాల, శ్రీరాంసాగర్ జలాశయాలకు భారీగా వరద | రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణా బేసిన్లోని జలాశయాలకు వరద వచ్చి చేరుతోంది. జోగులాంబ గద�
అదనపు కలెక్టర్ శ్రీహర్ష వడ్డేపల్లి, రాజోళి,అయిజలో పల్లెప్రగతి పనుల పరిశీలన వడ్డేపల్లి, జూలై3: పల్లె, పట్టణ ప్రగతిలో పారిశుధ్యంతోపాటు మొక్కలు నాటే కార్యక్రమంలో అశ్రద్ధ చూపరాదని అదనపు కలెక్టర్ శ్రీహర్ష
హైదరాబాద్ : ఇటీవల మంత్రివర్గ నిర్ణయం మేరకు కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట నిర్మాణానికి సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆనకట్టతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణ సర్వే కోసం �
అయిజ, జూన్ 19 : రోడ్డు ప్రమాదంలో గాయాలై చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకున్నది. ఎస్సై జగదీశ్వర్ కథనం మేరకు.. గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామానికి చెందిన ఎరుకలి జమ్మన్న (49) బైక్పై గద్వా�
జూరాల జలాశయానికి వరద | జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రియదర్శిని డ్యామ్కు వరద ప్రవాహం ప్రారంభమైంది. రుతు పవనాలు విస్తరించడంతో జూరాల డ్యామ్ పరివాహక ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి.
అదనపు కలెక్టర్ రఘురాం శర్మగద్వాల, మే 22 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జూన్ మొదటి వారంలోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రఘురాంశర్మ కొనుగోలు కేంద్రాల నిర్వాహక�
అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తున్న పోలీసులులాక్డౌన్ను పర్యవేక్షించిన అదనపు కలెక్టర్, ఎస్పీ గద్వాల,మే 22: కరోనా కట్టడిలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండల కేంద్రాల్లో లాక్డౌన�
వాటర్ మిషన్ వితరణ | కరోనా బారిన పడి జిల్లా దవాఖానాలో చికిత్స పొంది కరోనాను జయించి దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయిన వ్యక్తి కరోనా రోగుల కోసం హాట్ వాటర్ మిషన్ అందజేశాడు.