ఇద్దరి అరెస్టు | జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలంలోనకిలీ కరెన్సీ చెలామణికి పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.1.5 లక్షల కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
అదనపు కలెక్టర్ రఘురామ శర్మ | రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయరాదని..ఎవరైనా ఈ చర్యకు పాల్పడితే వారిపై క్రిమినల్ చర�
గద్వాల, ఏప్రిల్ 20 : ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2020-21 సంవత్సరానికి చేపపిల్లల పెంపకానికి కొత్తగా పాండ్స్ నిర్మాణానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శృతిఓఝా కోరారు. కలెక్టరేట్లో మత్స్యశాఖ కమి�
సీఈవో విజయనాయక్మల్దకల్ ఏప్రిల్ 10: కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, తరచూ శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలని సీఈవో విజయనాయక్ ప్రజలకు సూచించా రు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్య�
పల్లెప్రగతితో ఆదర్శంగా.. రూ.66.25 లక్షలతో వివిధ పనులు అభివృద్ధిలో దూసుకెళ్తున్న పంచాయతీ అలంపూర్/అయిజ, ఏప్రిల్ 10 : పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు.. పల్లె లు బాగుంటేనే దేశం అ భివృద్ధి చెందుతుందనే భావనతో సీఎం క
జోగులాంబ గద్వాల : ఆర్టీసీ బస్సు గొర్రెల మందపైకి దూసుకెళ్లి 16 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం స్టేజీ వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. కర్నూల్ �