ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో విండీస్ జట్టు చెమటోడ్చింది. తొలి ఇన్నింగ్సులో ఇంగ్లండ్ జట్టు 311 పరుగులకు ఆలౌట్ అయింది. బదులుగా విండీస్ జట్టు 375 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్లో జాక్ క్రాలీ (121) , కె
ఇంగ్లండ్,ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ‘డ్రా’ అప్పటికే ప్రధాన ఆటగాళ్లంతా పెవిలియన్ చేరారు! ఇక మిగిలింది రెండే వికెట్లు..! తొలి మూడు టెస్టుల్లో ఏమాత్రం పోరాట పటిమ కనబర్చని ఇంగ్లండ్.. ఈసారి కూడా చేతులెత్తేయ�
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు యాషెస్ సిరీస్ మెల్బోర్న్: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్లో ఇప్పటికే రెండు మ్యాచ్లు ఓడిన ఇంగ్లండ్ జట్టు.. మూడో టెస్టులోనూ పరాజయం దిశగా సాగుతున్నది. టాపార్డర్ వైఫల్యంతో �
Ashes Series | యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ను తొలి ఇన్నింగ్స్లో 147 పరుగులకే ఆసీస్ బౌలర్లు కుప్పకూల్చిన సంగతి తెలిసిందే.
లండన్: ఇంగ్లండ్ టీమ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ.. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు బ్రిటిష్ మీడియా వెల్లడించింది. తాను రిటైర్ అవుతున్న విషయాన్ని మొయిన్ అలీ ఇప్పటికే కెప్టెన్ జో రూట్, హెడ్ కోచ్ �
ఓవల్ : భారత్తో జరుగుతున్న నాలుగవ టెస్టులో .. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. అయిదు టెస్టుల సిరీస్లో ఇరు జట్లు 1-1 గెలుపుతో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్కు ఇంగ్లండ్ జట్టు రెండు మార్పుల�
తుది జట్టులో మార్పులపై భారత్ నజర్ గెలుపు జోరుమీదున్న ఇంగ్లండ్ నేటి నుంచి నాలుగో టెస్టు మధ్యాహ్నం 3.30 నుంచి సోనీ నెట్వర్క్లో సుదీర్ఘ టెస్టు సిరీస్ సమరంలో భారత్, ఇంగ్లండ్ మధ్య కీలక సమరానికి రంగం సి�
ఇండియా, ఇంగ్లండ్( India vs England ) సిరీస్కు పెద్ద ఎత్తున వ్యూయర్షిప్ వస్తోంది. గత మూడేళ్లలో ఇండియన్ క్రికెట్ టీమ్ ఆడిన విదేశీ ద్వైపాక్షిక సిరీస్లలో అత్యధిక వ్యూయర్షిప్ ఈ సిరీస్కే వచ్చినట్లు సోనీ �
జో రూట్ హ్యాట్రిక్ సెంచరీ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 423/8 l 345 పరుగుల ఆధిక్యం బ్యాటింగ్లో ప్రభావం చూపలేకపోయిన భారత్.. బౌలింగ్లోనూ అదే పేలవ ఆటతీరు కొనసాగించింది. మన బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ప్రత్యర
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా( Ind vs Eng ). వికెట్ బ్యాటింగ్కు అనుకూలంగా కనిపిస్తోందని, దీనిపై మంచి స్కోరు చేయడం ముఖ్యమని టాస్ సందర్భంగా కెప్టెన్ విరా
ఇండియా ( India vs England )తో జరుగుతున్న రెండో టెస్ట్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో వర్షం కారణంగా టాస్ కాస్త ఆలస్యమైంది. తొలి టెస్ట్ చ�
ఒలింపిక్స్ మానియాలో పడి క్రికెట్ను పట్టించుకోవడం లేదు కానీ.. అటు టీమిండియా ఓ ప్రతిష్టాత్మక సిరీస్కు సిద్ధమవుతోంది. బుధవారం నుంచే ఇంగ్లండ్తో ( India vs England ) ఐదు టెస్ట్ల సిరీస్ ప్రారంభం కానుంది.