వెల్లింగ్టన్ టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు సంచలన విజయం నమోదు చేసింది. ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఇంగ్లండ్పై గెలుపొందింది. రెండు టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసింది. దాంతో, ఫాలో ఆన్ ఆడిన �
నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా.. షమీ వేసిన తొలి ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ (12 నాటౌట్) మూడు బౌండరీలు బాదాడు. మరో ఎండ్లో ఓవర్ ప
భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ మొదటి వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన రెండో ఓవర్లో జేసన్ రాయ్ (0) డకౌట్గా వెనుతిరిగాడు. ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని ఆడేందుకు ప్రయత్నించిన రాయ్.. దాన్ని సరిగా అంచనా
అత్యద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్న ఇంగ్లండ్ మాజీ సారథి జో రూట్ కు టెస్టులలో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులను అధిగమించే సత్తా ఉందంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్. రూట్ తన ఫామ్ ను ఇలాగే క
తాజాగా ముగిసిన ఇంగ్లండ్-భారత్ టెస్టు మ్యాచ్ తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రిషభ్ పంత్ టాప్ టెన్ బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించ�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత జట్టు ఘోర పరాజయం మూటగట్టుకుంది. 377 పరుగుల భారీ లక్ష్యాన్ని కాచుకోలేక ఓటమిపాలైంది. ఈ క్రమంలో భారత జట్టు తాత్కాలిక సారధి జస్ప్రీత్ బుమ్రా.. మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. రెండో ఇన్ని�
ఇంగ్లండ్ టెస్టు జట్టు మాజీ సారథి జో రూట్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. మరీ ముఖ్యంగా గడిచిన ఏడాదిన్నరగా టెస్టులలో అతడి ప్రదర్శన నభూతో నభవిష్యత్ అన్నవిధంగా సాగుతోంది. గత 24 టెస్టులలో ఈ పరుగుల యంత్రం ఏకంగా
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. నాలుగో రోజు ఆటలోనే ఆధిపత్యం ప్రదర్శించిన జో రూట్, జానీ బెయిర్స్టో ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. ఐదో రోజు ఆట మొదలైనప్పటి నుంచే రూట్ (142 నాటౌట
ఎడ్జ్బాస్టన్ టెస్టులో టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. మొదటి ఇన్నింగ్స్లో సెంచరీ హీరో రిషభ్ పంత్ (57) రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్లో లీచ్ బౌలింగ్లో ధ
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చి అద్భుతమైన ఆటతో ఆదుకున్న రిషభ్ పంత్ (146) అవుటయ్యాడు. జో రూట్ వేసిన ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ బాదిన పంత్.. ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. ఆఫ్స్టంప్ ఆవలగా వచ�