ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ తొలి టెస్టు హోరాహోరీగా సాగుతున్నది. టెస్టుల్లో కొత్త సంప్రదాయానికి తెరతీసిన ‘బజ్బాల్' శైలితో ఇంగ్లండ్ దూకుడు కనబరుస్తుంటే..ఆసీస్ అంతే దీటుగా సై అంటున్నద�
Ashes Series : ఎడ్జ్బాస్టన్ స్టేడియం వేదికగా జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆలౌట్ ప్రమాదంలో పడింది. ఆసీస్ ప్రధాన స్పిన్నర్ నాథన్ లియాన్(Nathan Lyon) 4 వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బకొట్టాడు. అయితే
Ashes Series : ఎడ్జ్బాస్టన్ స్టేడియం వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్(Ashes Series) తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు తడబడ్డారు. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ ఆటగాళ్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలే�
వెల్లింగ్టన్ టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు సంచలన విజయం నమోదు చేసింది. ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఇంగ్లండ్పై గెలుపొందింది. రెండు టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసింది. దాంతో, ఫాలో ఆన్ ఆడిన �
నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా.. షమీ వేసిన తొలి ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ (12 నాటౌట్) మూడు బౌండరీలు బాదాడు. మరో ఎండ్లో ఓవర్ ప
భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ మొదటి వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన రెండో ఓవర్లో జేసన్ రాయ్ (0) డకౌట్గా వెనుతిరిగాడు. ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని ఆడేందుకు ప్రయత్నించిన రాయ్.. దాన్ని సరిగా అంచనా
అత్యద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్న ఇంగ్లండ్ మాజీ సారథి జో రూట్ కు టెస్టులలో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులను అధిగమించే సత్తా ఉందంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్. రూట్ తన ఫామ్ ను ఇలాగే క
తాజాగా ముగిసిన ఇంగ్లండ్-భారత్ టెస్టు మ్యాచ్ తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రిషభ్ పంత్ టాప్ టెన్ బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించ�