ఇండియా, ఇంగ్లండ్( India vs England ) సిరీస్కు పెద్ద ఎత్తున వ్యూయర్షిప్ వస్తోంది. గత మూడేళ్లలో ఇండియన్ క్రికెట్ టీమ్ ఆడిన విదేశీ ద్వైపాక్షిక సిరీస్లలో అత్యధిక వ్యూయర్షిప్ ఈ సిరీస్కే వచ్చినట్లు సోనీ �
జో రూట్ హ్యాట్రిక్ సెంచరీ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 423/8 l 345 పరుగుల ఆధిక్యం బ్యాటింగ్లో ప్రభావం చూపలేకపోయిన భారత్.. బౌలింగ్లోనూ అదే పేలవ ఆటతీరు కొనసాగించింది. మన బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ప్రత్యర
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా( Ind vs Eng ). వికెట్ బ్యాటింగ్కు అనుకూలంగా కనిపిస్తోందని, దీనిపై మంచి స్కోరు చేయడం ముఖ్యమని టాస్ సందర్భంగా కెప్టెన్ విరా
ఇండియా ( India vs England )తో జరుగుతున్న రెండో టెస్ట్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో వర్షం కారణంగా టాస్ కాస్త ఆలస్యమైంది. తొలి టెస్ట్ చ�
ఒలింపిక్స్ మానియాలో పడి క్రికెట్ను పట్టించుకోవడం లేదు కానీ.. అటు టీమిండియా ఓ ప్రతిష్టాత్మక సిరీస్కు సిద్ధమవుతోంది. బుధవారం నుంచే ఇంగ్లండ్తో ( India vs England ) ఐదు టెస్ట్ల సిరీస్ ప్రారంభం కానుంది.
2011లో వెళ్లారు.. 0-4తో ఓడి వెనక్కి వచ్చారు. 2014లో వెళ్లారు.. 1-3తో ఓడారు. 2018లోనూ ప్రయత్నించారు. 1-4తో ఓడి పరువు తీసుకున్నారు. ఇంగ్లండ్లో టీమిండియా( India vs England ) దండయాత్రలు కొనసాగుతున్నా.. ఆ గడ్డపై టెస్ట్ సిరీస్ వ�
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం పొందుతోన్న టాప్-100 అథ్లెట్లలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఒకడు. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లలో వార్షిక వేతనం (world’s highest-paid cricket captain) పొందుతోన్న జాబిత�
అహ్మదాబాద్: నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియాతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్.. ఆన్ఫీల్డ్ అంపైర్ నితిన్తో వాదించడం కనిపించే ఉంటుంది. థర్డ్ అంపైర్ షంషుద్దీన్ త