నిరుద్యోగులకు నమ్మద్రోహం చేసిన కాంగ్రెస్ను ఓడిచించాలని ఓయూ నిరుద్యోగ జేఏసీ నేతలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలిస్తామని అరచేతిలో స్వర్గం చూపించి మోస
ఇల్లు లేని ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాలో ఎంత మందికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చారు..? అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇ�
‘ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో తెలిపేందుకు శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్క్యాలెండర్ను ప్రకటించాలి’ అని ఎంపీ, బీసీ సంక్�
ప్రతిపక్ష హోదా కూడా గతిలేని కాంగ్రెస్ను ఆదుకున్నది, అక్కున చేర్చుకున్నది నిరుద్యోగులే. కుమ్ములాటలు, కొట్లాటలతో కుక్కలు చింపిన విస్తరి కంటే హీనంగా మారిపోయిన ఆ పార్టీ జెండాకు కుట్లేసింది నిరుద్యోగులే. �
పోలీసుశాఖలో 17వేల ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నట్టు గుర్తించినా.. రెండేండ్లుగా ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదని పోలీసు ఉద్యోగార్థులు ప్రశ్నిస్తున్నారు. వేలల్లో ఖాళీలు ఉన్నా.. నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వెనుక ఆ
‘బతుకమ్మ నువ్వే మమ్మల్ని బతికించు’ అంటూ నిరుద్యోగులు వేడుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్తో ఆదివారం అశోక్నగర్ సమీపంలో నిరుద్యోగులు బతుకమ్మ అడుతూ వినుత
జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందేనంటూ నిరుద్యోగులు కదం తొక్కారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవాలంటూ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్కు మద్దతుగా వేలాది మంది యువతీ�
జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అంటూ యువతను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటినీ విస్మరించిందని జడ్పీ మాజీ �
‘వినాయకా మా మొర ఆలకించు. కాంగ్రెస్ సర్కార్ కండ్లు తెరిపించు’ అంటూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో వినాయక విగ్రహానికి వినూత్న రీతిలో వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తంచేశారు.
తెలంగాణను నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని గొప్పలకు పోయిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి రెండేళ్లుకావస్తున్నా ఆ విషయమై నోరుమెదపకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భ�
ప్రతియేటా జాబ్ క్యాలెండర్(Job calendar )విడుదల చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంపై నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.