కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు మేడి కిరణ్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్ర లైబ్రరీలో ఉ
అధికారంలోకి రాగానే ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, క్రమం తప్పకుండా జాబ్క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ అభయ హస్తం మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వ
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10,954 జీపీవో పోస్టులను నేరుగా భర్తీ చేయాలని రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన గ్రంథాలయం ఎదుట శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల వ�
తెలంగాణ రాష్ర్టాన్ని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే మహత్తర లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో యువతను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస�
అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మొత్తం 20 రకాల నియామకాలకు సంబంధించిన షెడ్యూల్తో కూడిన జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
కొత్త నియామకాల్లేవు.. జాబ్ క్యాలెండర్ అటకెక్కింది.. ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది లేదు.. కానీ ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలకు పాల్పడుతున్నది. అరకొర వేతనంతో కాలం వెళ్లదీసే ఔట్సో
రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఎల్లంకి మహేశ్, పేరబోయిన మహేందర్ అన్నారు.
‘పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ద్వారా పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి.. అది ఏ స్థాయికి వెళ్లిదంటే ఒకప్పుడు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు నోటిఫికేషన్లు పెద్ద �
కొలువుల కోసం నిరుద్యోగ యువకులమైన మేము ఎవరేం చెప్పినా నమ్మినాం. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కూడా నమ్మినం. రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా తిరిగి ‘చేయి గుర్తుకు ఓటు వెయ్యి’మని రెండు చేతులెత�
మాయమాటలు, గారడీ విద్యలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. విజ్ఞులను కూడా అజ్ఞానులుగా మార్చడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. సామాన్యులనే కాదు, పీజీలు, పీహెచ్డీలు చేసినవారిని కూడా ఆ పార్టీ మాయచేయగలదు. మ
రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఓయూ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలో భాగంగా జాబ్ క్యాలెండర్ను వి డుదల చేయాలని కోరారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కర
ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ.. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు.. ఇవీ అశోక్నగర్లో నిరుద్యోగులకు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన ప్రధాన హామీలు. ఏడాది గడిచినా అతీగతీ లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ద