రేవంత్ దిక్కుమాలిన పాలనచూసి, మేఘాలు సైతం ముఖం చాటేస్తున్నాయని, క రువు పరిస్థితులు మొదలవుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోలుపై ఆంక్షలు, రై
“రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై నెపం నెట్టి పంటల కొనుగోలు బాధ్యతల నుంచి తప్పించుకుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. పోరాటం తప్పదు. రైతులు ధైర్యంగా ఉండాలి. మీకు బీఆర్ఎస్తోపాటు కేసీఆర్ అన్ని విధాలా అండగా ఉం�
ధాన్యం కొనుగోలులో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.1,000 కోట్ల విలువైన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు దోచుకొన్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ దోపిడీన�
Jeevan Reddy | మీరింకా మెరుగైన రీతిలో కార్యక్రమాలు అమలు చేయాలి కానీ.. గతంలో అమలు చేయబడ్డ కార్యక్రమాలను కనుమరుగు చేయాలని ఆలోచిస్తే మిమ్మల్ని కనుమరుగు దినమొస్తదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి
రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న దోపిడీ, అన్యాయం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు కనిపించడం లేదా..? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి ప్రశ్నించారు. ఆయన మంత్రి కా
Jeevan Reddy | ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఓ ఈవెంట్ సందర్భంగా తనను తాను హిట్లర్తో పోల్చుకుంటూ చేసిన కామెంట్స్పై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ెఎస్ రాష్ట్ర ప్
హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని నియంత పాలన సాగిస్తే సరికాదని, నిజంగా కాంగ్రెస్ వాదివైతే పాలనలో ఇందిర, రాజీవ్గాంధీలను ఆదర్శంగా తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి సీఎం రేవంత్�
పొరుగు రాష్ర్టానికి చెందిన సీఎం వద్ద 30నెలలుగా అపాయింట్మెంట్ పొందలేని రేవంత్రెడ్డి ప్రపంచంలోనే అత్యంత అసమర్థ ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డ�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు దాటినా రూ.2 వేల పింఛన్ రూ.4 వేలు చేస్తామన్న మాట దేవుడెరుగు.. కనీసం కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. జూ
Jeevan Reddy | రాష్ట్ర ప్రజానికంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఆరోపించారు.
రైతులకు ఉచిత విద్యుత్తు ఎత్తివేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ‘రైతు డిస్కం’ ప్రతిపాదన తెచ్చాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్ల
టీడీపీ నాయకుడు బకని నర్సింహులు నిజంగా తెలంగాణ బిడ్డ అయితే.. తెలంగాణ పదం డిక్షనరీలో లేదనడం మూర్ఖత్వమని, చంద్రబాబు మాటను నర్సింహులు పలికారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆ�
Jeevan Reddy | టీడీపీ మహానాడులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు కామెంట్స్పై జీవన్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడుస్తున్నప్పటికీ నేటికీ టీడీ