రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న దోపిడీ, అన్యాయం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు కనిపించడం లేదా..? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి ప్రశ్నించారు. ఆయన మంత్రి కా
Jeevan Reddy | ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఓ ఈవెంట్ సందర్భంగా తనను తాను హిట్లర్తో పోల్చుకుంటూ చేసిన కామెంట్స్పై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ెఎస్ రాష్ట్ర ప్
హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని నియంత పాలన సాగిస్తే సరికాదని, నిజంగా కాంగ్రెస్ వాదివైతే పాలనలో ఇందిర, రాజీవ్గాంధీలను ఆదర్శంగా తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి సీఎం రేవంత్�
పొరుగు రాష్ర్టానికి చెందిన సీఎం వద్ద 30నెలలుగా అపాయింట్మెంట్ పొందలేని రేవంత్రెడ్డి ప్రపంచంలోనే అత్యంత అసమర్థ ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డ�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు దాటినా రూ.2 వేల పింఛన్ రూ.4 వేలు చేస్తామన్న మాట దేవుడెరుగు.. కనీసం కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. జూ
Jeevan Reddy | రాష్ట్ర ప్రజానికంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఆరోపించారు.
రైతులకు ఉచిత విద్యుత్తు ఎత్తివేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ‘రైతు డిస్కం’ ప్రతిపాదన తెచ్చాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్ల
టీడీపీ నాయకుడు బకని నర్సింహులు నిజంగా తెలంగాణ బిడ్డ అయితే.. తెలంగాణ పదం డిక్షనరీలో లేదనడం మూర్ఖత్వమని, చంద్రబాబు మాటను నర్సింహులు పలికారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆ�
Jeevan Reddy | టీడీపీ మహానాడులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు కామెంట్స్పై జీవన్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడుస్తున్నప్పటికీ నేటికీ టీడీ
పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నేడు(బుధవారం) నిర్వహించ నున్నట్లు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. సన�
ఎన్నడూ లేనివిధంగా రైతులు ధాన్యం అమ్ముకోవాలంటే నడిరోడ్డుపైన యుద్ధం చేయాల్సిన దుస్థితి వచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి వాపోయారు.
అగ్ని ప్రమాదంలో ఈత, తాటిచెట్లు కాలిపోవడం బాధాకరమని, గీత కార్మికులకు ప్రభుత్వం జీవనోపాధి కల్పించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు.
మక్కల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా రాయికల్ వ్యవసాయ మారెట్లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆ