ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టవద్దని, యూరియా బుకింగ్ యాప్ను పూర్తిగా ఎత్తివేయాలని, ఎరువులు సులభంగా అందించే విధానాన్ని అమలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డి�
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కాళేశ్వరం గుడి కాదని, మేడిగడ్డ బరాజ్కు చెందిన రెండు పిల్లర్లు కాదని, కాళేశ్వరం అంటే.. ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు అని, తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేయడంతోపాటు ప్రజలందరికి
‘కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కాళేశ్వరం గుడి కాదు.. లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి చెందిన రెండు పియర్లు కాదు.. ఒక బళార్ధక సాధక ప్రాజెక్టు పేరు కాళేశ్వరం.. ఆ కాళేశ్వరంలో అంతర్భాగమే మేడి�
“బీఆర్ఎస్ హయాంలో 90 శాతానికిపైగా పనులు పూర్తయిన రోళ్లవాగు ప్రాజెక్ట్కు గేట్లు ఎప్పుడు బిగిస్తరు. వర్షాలతో వరద నీరు వృథాగా పోతున్నా పట్టించుకోకపోతే ఎలా..? ఇందుకు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ధర్మ�
తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్రెడ్డి కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి మండిపడ్డారు. మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండా కన్
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఆర్మూర్ అభివృద్ధి చెందినట్లు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి తెలిపారు. జనతా గ్యారేజీలో భాగంగా ఆయన మంగళవారం పట్టణంలోని జమ్మన్ జట్టి కాలనీలో పర్యటించారు.
అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 2లక్షల ఉద్యోగాలు, తర్వాత ఏటా లక్ష చొప్పున ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష
ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు సాగునీరందించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ట్రాన్స్ఫార్మర్, పంపుసెట్లకు రిపేరు చేయించి వినియోగంలోకి తేవాలని సూచ�
Jeevan Reddy | జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ మండలం కొల్వాయి మండలం ఎత్తిపోతల పథకాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి సోమవారం రైతులతో కలిసి సందర్శించారు.
ప్రసుత్తం వాతావరణ పరిస్థితులు బాగా లేవని, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి సూచించారు. ఇటీవల జగిత్యాల �
రేవంత్ రెడ్డి ఎంతసేపు రాజకీయ కోణంతో కుట్ర పూరితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విష ప్రచారం చేస్తున్నారని, కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేయించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య�
Jeevan Reddy | జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్ రోడ్ వద్ద వరద కాలువకు నీటిని ఎత్తిపోయాలని రైతులు నిరసనకు దిగారు. వారికి మద్దతుగా నూకపల్లి గ్రామ శివారులో రోడ్డుపై బైఠాయించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పోలీసులు అదుపు�
రాష్ట్ర ప్రభుత్వం కాటమయ్య కిట్లను నామమాత్రంగా పంపిణీ చేస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డి విమర్శించారు. ఏడాదిలోగా ఇవ్వాలని కిట్లను ఏడాదికో గ్రామంలో పంపిణీ చేస్తున్నారని,