మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీతో ఎవరూ తప్పుగా ప్రవర్తించలేదని, ఆమె ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ స్పష్టంచేశారు. మ్యాగీ 8 రోజులు మాత్రమే ఇక్కడ ఉన్నారని చెప�
రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఒకేసారి 20మంది సీనియర్ ఐఏఎస్లకు స్థానచలనం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.
Job Mela | బేగంపేట : నగరానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఈ నెల 14న కళాశాల ప్రాంగణంలో ‘జోబోథాన్-2025’ పేరుతో మెగా జాబ్మేళాలను నిర్వహించనున్నది.
టెక్నాలజీని ఆధునీకరించడంతోపాటు ఉత్పత్తిని మరింత పెంచేందుకు దోహదపడే విధంగా నూతన ఎంఎస్ఎంఈ పాలసీని త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ చె
WSA | వినికిడి సహాయ పరిశ్రమలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న డబ్ల్యూఎస్ ఆడియాలజీ (WSA) హైదరాబాద్లో తన కొత్త పరిశోధనాభివృద్ధి (రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) కేంద్రాన్ని ప్రారంభించింది.
ఐటీ రంగం అభివృద్ధిలో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అన్నారు.
తెలంగాణ యువతలో సృజనాత్మక సామర్థ్యాన్ని పెంపొందించడంలో మేకర్ ఫెయిర్ హైదరాబాద్ కీలకపాత్ర పోషించిందని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ అన్నారు.
యూరప్కు చెందిన ప్రముఖ లగ్జరీ ఫుట్వేర్ బ్రాండ్ బుగాటీ.. తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తమ తొలి అవుట్లెట్ను హైదరాబాద్లో ప్రారంభించింది. దీంతో సంస్థ దక్షిణాది మార్కెట్లోకి ప్రవేశించినైట్టె�