రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటిని త్వరగా పరిష్కరించడానికి కావాల్సిన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కే రామకృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఔట్డోర్ ప్రకటనల విధానానికి సంబంధించి గతంలో ఇచ్చిన కోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ఆదేశిస్తూ మున్సిపల్శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్కు హైకోర్టు కోర్టు ధికరణ నోటీసులు జారీచేసిం�
క్రీడలు, సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదికపై తీసుకొచ్చిన హ్యాకథాన్ ఘనంగా ముగిసింది. నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో 24 గంటల పాటు నిరంతరాయంగా సాగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు, క్రీడ�
Telangana DGP | రాష్ట్ర నూతన పోలీస్ బాస్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఈ నెలాఖరుతో ప్రస్తుత డీజీపీ శివధర్రెడ్డి ఉద్యోగకాలం ముగియనుండగా, ఆయన స్థానంలో ఆనంద్ నియామకం కాన�
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రా ష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అ మలుపై వంద రోజుల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు.
పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి జయేశ్ రంజన్ గురువారం కమిషనర్ కార్యాలయంలో కార్పొరేషన్ తొలి స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలి.. అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా నిలపాలి.. తెలుగు రాష్ర్టాలకు గుండెకాయ వంటి నగరాన్ని దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే అగ్రస్థానంలో నిలపాలనే కల చెదిరిపోయిం�
కొత్తగా ఏర్పాటుచేసిన మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్గా హెచ్ఎండీఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్రంజన్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా �
తెలంగాణలోని మహిళా ఐఏఎస్ అధికారులపై అసత్య ప్రచారం చేసిన ఓ టీవీ చానల్పై ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Jayesh Ranjan | రాష్ట్రంలో మరోమారు ఐఏఎస్ అధికారులు భారీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా బదిలీల్లో సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రత్యేక ప్రధాన కార్యదర
మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీతో ఎవరూ తప్పుగా ప్రవర్తించలేదని, ఆమె ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ స్పష్టంచేశారు. మ్యాగీ 8 రోజులు మాత్రమే ఇక్కడ ఉన్నారని చెప�
రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఒకేసారి 20మంది సీనియర్ ఐఏఎస్లకు స్థానచలనం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.
Job Mela | బేగంపేట : నగరానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఈ నెల 14న కళాశాల ప్రాంగణంలో ‘జోబోథాన్-2025’ పేరుతో మెగా జాబ్మేళాలను నిర్వహించనున్నది.
టెక్నాలజీని ఆధునీకరించడంతోపాటు ఉత్పత్తిని మరింత పెంచేందుకు దోహదపడే విధంగా నూతన ఎంఎస్ఎంఈ పాలసీని త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ చె