కాటారం, డిసెంబర్ 20: మండలంలోని వీరాపూర్ గ్రామంలో మల్లన్న బోనాలు సోమవారం వైభవంగా నిర్వహించారు. మహిళలు, భక్తులు తరలి వచ్చి స్వామి వారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామి వారి సన్నిధిలో బోనాలు వండి నైవేద్యా�
అన్నదాతల కోసం కదంతొక్కనున్న గులాబీ దళం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ ధర్నాలు, శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనాలు, చావుడప్పుతో మార్మోగనున్న పల్లెలు పాల్గొననున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల�
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకోర్టుల కొత్త భవనం ప్రారంభంభద్రకాళి, వేయి స్తంభాలగుడిలో పూజలుఓరుగల్లులో సరికొత్తగా సీజేఐ పర్యటనవరంగల్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అని చెప్పిన కా�
మహబూబాబాద్, డిసెంబర్ 19: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రాష్ట్రమంతా బీళ్లుగా ఉన్న వ్యవసాయ భూములను చూసి చలించిపోయి.. స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ పచ్చని పంట పొలాలతో కళకళలాడాలని మిషన్ కాకతీయ చేపట్ట�
డోర్నకల్/దంతాలపల్లి, డిసెంబర్ 19: బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా డోర్నకల్లో సోమవారం నిర్వహించే చావుడప్పు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్�
పెద్దవంగర, డిసెంబర్ 19: కొత్తగా ఏర్పడిన పెద్దవంగర మండల అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పెద్దవంగర మండల ప్రభుత్వ కార్యాలయాల నిర్�
నర్సంపేట, డిసెంబర్ 19: జమానత్ అవసరం లేకుండా కిసాన్ క్రెడిట్తో రుణాలు అందిస్తున్నామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశం�
పాల్గొననున్న మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ కడియంతెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రంరైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్రావురాయపర్తి, డిసెంబర్ 19: తెలంగాణ రైతాంగ సమస్యల పరిష్కారం-ధాన్యం కొన�
నేటి ధర్నాను విజయవంతం చేయాలిరైతులు పాల్గొనేలా చూడాలిఎమ్మెల్యే నన్నపునేని నరేందర్కరీమాబాద్, డిసెంబర్ 19 : రైతులు యాసంగిలో వరికి బదులు ఇతర పంటలపై దృష్టి పెట్టాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని న�
పాలకుర్తి రూరల్, డిసెంబర్ 19: సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశ�
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరుకు నిరసనగా ఆందోళనటీఆర్ఎస్ భూపాపల్లి అర్బన్ అధ్యక్షుడు జనార్దన్భూపాలపల్లి టౌన్/ చిట్యాల/ రేగొండ/ గణపురం, డిసెంబర్18: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని న
యునెస్కో గుర్తింపుతో రామప్పకు గొప్ప గౌరవంకాకతీయుల శిల్పకళా నైపుణ్యం విశ్వవ్యాప్తంతెలంగాణకు రామప్ప గర్వకారణంసుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణఆలయానికి సతీసమేతంగా విచ్చేసిన సీజేఐర�