నేటి ధర్నాను విజయవంతం చేయాలిరైతులు పాల్గొనేలా చూడాలిఎమ్మెల్యే నన్నపునేని నరేందర్కరీమాబాద్, డిసెంబర్ 19 : రైతులు యాసంగిలో వరికి బదులు ఇతర పంటలపై దృష్టి పెట్టాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని న�
పాలకుర్తి రూరల్, డిసెంబర్ 19: సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశ�
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరుకు నిరసనగా ఆందోళనటీఆర్ఎస్ భూపాపల్లి అర్బన్ అధ్యక్షుడు జనార్దన్భూపాలపల్లి టౌన్/ చిట్యాల/ రేగొండ/ గణపురం, డిసెంబర్18: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని న
యునెస్కో గుర్తింపుతో రామప్పకు గొప్ప గౌరవంకాకతీయుల శిల్పకళా నైపుణ్యం విశ్వవ్యాప్తంతెలంగాణకు రామప్ప గర్వకారణంసుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణఆలయానికి సతీసమేతంగా విచ్చేసిన సీజేఐర�
బచ్చన్నపేట, డిసెంబర్ 18 : మండలంలోని కొడవటూరు శ్రీ గురు దత్తాత్రేయస్వామి ఆలయంలో శనివారం దత్తాత్రేయస్వామి జయంతి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు వివిధ పూ జలు నిర్వహించారు. సుప్
20న జరిగే టీఆర్ఎస్ ఆందోళలను విజయవంతం చేయాలిఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యజఫర్గఢ్, డిసెంబర్, 18 : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబించడంతోపాటు తెలంగాణలో ఉత్పత్తయిన ధాన్యాన్ని కొనుగోల
లింగాలఘనపురం, డిసెంబర్ 18 : మండలంలో రెం డో విడుత వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని ఎంపీడీవో సురేందర్ సూచించారు. మండలంలోని 8 గ్రామా ల్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ను శనివారం పరిశీలించా రు. ఈ సందర్భంగా �
బచ్చన్నపేట, డిసెంబర్ 18 : ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దని అదనపు కలెక్టర్ భాస్కర్రావు ఆదేశించా రు. మండలంలోని కేశిరెడ్డిపల్లి, కొడవటూరు గ్రామాల్లో ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం సందర్శించారు. ఈ స
దేవరుప్పుల, డిసెంబర్ 18: మండల కేంద్రంలోని బాలయేసు ఆంగ్ల మాద్యమ పాఠశాలలో ప్రధాన మంత్రి మోదీ పిలుపు మేర ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పోస్టల్ డిపార్ట్మెంట్ పిలుపుమేర 2047లో
పర్వతగిరి, డిసెంబర్ 18: రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందేందుకే బీజేపీ కపట నాటకాలు ఆడుతున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలకేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
ఖిలావరంగల్, డిసెంబర్ 18: టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శనివారం ఖిలావరంగల్ పడమరకోట మున్నూరుకాపు వీధిలో రూ. 60 లక్షల నిధులతో మహిళా
ఆరేళ్లలో రూ.15 లక్షలు ఆర్జించిన గుడాడ్పల్లి యువ రైతు వెంకటేశ్ ఎకరానికి 40 నుంచి 50క్వింటాళ్ల దిగుబడి ఖర్చులు పోను ఒక పంటకు సుమారు రూ.90వేల రాబడి వారాంతపు సంతలకు నేరుగా సరఫరా పందిరి కోసం రూ.లక్ష సబ్సిడీతో ప్ర�
30 మందికి రెడ్ నోటీసులు జారీ పన్నుల వసూళ్లకు ఐదు ప్రత్యేక టీమ్లు సామగ్రి జప్తు చేస్తున్న సిబ్బంది భూపాలపల్లి మున్సిపాలిటీలో పేరుకుపోయిన ఆస్తి పన్ను పాత బకాయిలు రూ.2.39 కోట్లు.. వసూలు చేసినవి రూ.28.70 లక్షలే.. జ�