జేసీ స్వర్ణలతకు జిల్లా టీసీఎఫ్ సభ్యుల వినతిపత్రంభూపాలపల్లి రూరల్, డిసెంబర్ 24: వినియోగదారుల కమిషన్, సైప్లె కమిషన్ వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్�
ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడిమిరప పంట క్షేత్రస్థాయి పరిశీలనపై సమగ్ర నివేదికఒక్కో పువ్వులో 30 పురుగులు ఉన్నట్లు నిర్ధారణపూత రాలడం, పిందె కట్టకపోవడానికి కారణం ఇదే..విచక్షణా రహితంగా పురుగు �
వనదేవతల భూమికి ఫెన్సింగ్..ఆలయానికి 28 ఎకరాల భూమి కేటాయింపుప్రహరీ నిర్మాణానికి రూ. కోటి మంజూరుతాడ్వాయి, డిసెంబర్22: మేడారంలో అభివృద్ధి పనులు షురువవుతున్నాయి. వనదేవతలకు కేటాయించిన భూమి రక్ష ణకు బుధవారం దే�
రాష్ట్రంలో పండుగలా వ్యవసాయం..అన్నదాతకు భరోసా ఇచ్చిన రైతు బీమా24గంటల విద్యుత్,సాగునీటితో పెరిగిన సాగుపెట్టుబడి సాయం కింద రూ.10వేలుఅండగా నిలుస్తున్న సర్కారు పథకాలునేడు జాతీయ రైతు దినోత్సవంవరంగల్, డిసెంబ
మాజీ సర్పంచ్ కొర్స రమేశ్ దారుణ హత్యఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టుల ఘాతుకంఛత్తీస్గఢ్ రాష్ట్ర పరిధిలో ఘటనలేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీఏజెన్సీలో అలజడి..అప్రమత్తమైన పోలీసులుఅవసరం తీరాక ఇన్ఫార�
ములుగు టౌన్, డిసెంబర్ 22: ప్రతి వినియోగదారుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జాతీయ వినియోగదారులు దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్లో వినియోగదారుల �
దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్గా మూడోసారి..జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్22(నమస్తేతెలంగాణ): తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్గా డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి బుధవారం మూడోసారి బాధ్యత�
సరిహద్దు జిల్లాకు యథేచ్ఛగా పులుల చర్మం రవాణా తాజాగా వైజంక్షన్ వద్ద చిక్కిన స్మగ్లింగ్ ముఠా తరలిస్తున్న ఐదుగురిపై కేసు నమోదు నిందితుల్లో వెంకటాపూర్(నూ), ఏటారునాగారంవాసులు సులువుగా డబ్బు సంపాదించాలన�