త్వరలో మొండ్రాయి, పల్లార్గూడలో రోడ్డు విస్తరణఇండ్లు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్రూం ఇళ్లుపరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిసంగెం, డిసెంబర్ 25 : గ్రామాల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని పరకాల ఎమ్మెల్�
స్టేషన్ఘన్పూర్, డిసెంబర్ 25 : యేసు చూపిన శాంతిమార్గంలో అందరూ పయనించాలని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. క్రిస్మస్ సందర్భంగా మండల కేంద్రంలోని ఆర్సీఎం చర్చిలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని
దేవరుప్పుల, డిసెంబర్ 25; ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులందరినీ పాస్ చేయడం హర్షణీయమని టీఆర్ఎస్వీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని తెలంగాణ సర్కిల్లో సీఎం కేస
దేశంలో ఆకలిచావులు ఆందోళనకరంఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు, రైతు నేత పోలాడి రామారావుహనుమకొండ, డిసెంబర్ 25 : రాజకీయాలు మాని రైతులకు సేవ చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, రైతు నేత పోలాడి రామారావ�
రైతుల ఖాతాల్లో జమకానున్న యాసంగి రైతు బంధు నగదుజయశంకర్ జిల్లాకు రూ.115, ములుగు జిల్లాకు రూ. 79.41 కోట్లు మంజూరురెండు జిల్లాల్లో మొత్తం 1,85,341 మంది రైతులుకొత్తగా 6733 మందికి లబ్ధిజయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 24 (నమస�
తాళ్లగడ్డలో రెండేండ్ల కింద హ్యాండిల్, పైపులు తొలగించి మోటర్ ఏర్పాటుహెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి నీటి వాడకంమళ్లీ బిగించకపోవడంతో తాగునీటికి తిప్పలుఏటూరునాగారం, డిసెంబర్ 23 : పాఠశాల ఆవరణలోని చ�
తప్పుడు వార్తలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలిఅబద్దాల సంజయ్కి బుద్ధి చెప్పాలిపంజాబ్లో కొంటరు.. తెలంగాణలో ధాన్యం ఎందుకు కొనరు?కేంద్ర ప్రభుత్వాన్ని రైతులు నిలదీయాలి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంగ�
కరీమాబాద్, డిసెంబర్ 24 : పూర్తి స్థాయి వసతులతో కళాశాల భవన నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. డిగ్రీ కళాశాల భవన నిర్మాణం కోసం శుక్రవారం రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానా�
తాడ్వాయిలో 50 ఎకరాల్లో భారీ బస్టాండ్వరంగల్ రీజియన్ నుంచి 2,250 బస్సులుఈ సారి 21 లక్షల మంది ప్రయాణించనున్నట్లు అంచనాజాతర విధుల్లో 12,250 మంది ఉద్యోగులుకరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఏర్పాట్లుపనులను పరిశీలించిన ఆ�
ఎక్సైజ్ కాలనీలో ఘనంగా నవీన్ పుట్టిన రోజు వేడుకలుమూర్తిమత్వం గ్రంథం, స్నేహరాగం నవల ఆవిష్కరణసుబేదారి, డిసెంబర్ 24: సాహిత్యాన్ని, సమాజాన్ని తన రచనలతో నిరంతరం అధ్యయనం చేస్తున్న డాక్టర్ అంపశయ్య నవీన్ సమ�
మహాముత్తారం, డిసెంబర్ 24: నిరుపేదలకు సీఎం రీలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతోందని తెలంగాణ వెంకటేశ్వర్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని పోలారం గ్రామానికి చెందిన వేల్పుల అర్జయ్యకు మంజూరైన రూ.లక్ష 80 వేల విలు
సంక్షేమ పథకాల ప్రదర్శనకు ములుగులో ట్రయల్న్పరిశీలించిన కలెక్టర్ కృష్ణ ఆదిత్యములుగురూరల్, డిసెంబర్ 24 : ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మేడారంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో భారీ ఎల్ఈడ
జేసీ స్వర్ణలతకు జిల్లా టీసీఎఫ్ సభ్యుల వినతిపత్రంభూపాలపల్లి రూరల్, డిసెంబర్ 24: వినియోగదారుల కమిషన్, సైప్లె కమిషన్ వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్�