కృష్ణకాలనీ, జనవరి 2: సింగరేణి సెక్యూరిటీ, పోలీసు ఉద్యోగంపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఉపయోగపడే శారీరక ఈవెంట్స్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్గా కందునూరి రాజేశం సేవలు మరువలేనివని భూపాలపల్లి మున్సిపల్ చైర్ �
పీల్చి పిప్పి చేస్తున్న పురుగులురాలిపోతున్న పిందెలుభారీగా పడిపోయిన దిగుబడిలబోదిబో మంటున్న రైతులుఏటూరునాగారం/మంగపేట, జనవరి 2: లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఎన్నో ఆశలతో మిర్చి సాగు చేస్తున్న రైతులకు నల
వెంకటాపూర్, జనవరి 2 : మండలంలోని పాలంపేటలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయం ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సెలవురోజు కావడంతో కుటుంబంతో సహా సందర్శించారు. దాదాపు 15వేల మంది దర్శించుకుని ప్రత్యేక పూజలు �
వంద రోజులు ‘ఉపాధి’ పని పూర్తి చేసిన వారికి చాన్స్జిల్లాలో 111 మందికి ట్రైనింగ్ ఇచ్చే చాన్స్ఇప్పటివరకు 40 మంది ఎంపికఅర్హుల కోసం కొనసాగుతున్న సర్వేస్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంమొత్తం 1,16,987 జాబ్కార్డులు�
సకల హంగులతో రోడ్ల విస్తరణ92 సర్వే నంబర్లలో 345 ఎకరాలురెసిడెన్షియల్ జోన్ పరిధిలోకి భూములుభూ వినియోగాల మార్పుకు కౌన్సిల్ ఆమోదముద్రఉపగ్రహ చిత్రాల ద్వారా రూపకల్పనకు సన్నాహాలుప్రతిపాదనలకు తుది మెరుగులుజ
13 పీహెచ్సీల పరిధిలో 348 రోజుల్లో పూర్తి1,63,790 మందికి రెండో డోస్త్వరలో పూర్తి చేసేందుకు సిబ్బంది సమాయత్తంఒమిక్రాన్పై అప్రమత్తంగా ఉండాలని సూచనములుగు, డిసెంబర్31(నమస్తేతెలంగాణ): కరోనా మహమ్మారి నుంచి రక్షణగ�
డిసెంబర్ 31న ఉమ్మడి జిల్లాలో రూ.24.34 కోట్ల మద్యం విక్రయాలు23,583 పెట్టెల లిక్కర్.. 24,210 పెట్టెల బీర్లు సేల్ఆంక్షలు పెట్టినా తగ్గని మద్యం ప్రియులుహనుమకొండ సిటీ, జనవరి 1 : నూతన సం వత్సరం సందర్భంగా పోలీసులు ఎన్ని ఆం�
ఐనవోలు, జనవరి 1 : అనాథ పిల్లలకు అండగా కడియం ఫౌండేషన్ నిలుస్తుందని మాజీ డిప్యూటీ సీయం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండల కేంద్రానికి చెందిన బరిగెల సురేశ్, ప్రసన్న దపంతులు ఆరు నెలల వ్యవధిలో అనారోగ్యంతో
నెక్కొండ, జనవరి 1 : అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా అందరూ ముం దుకు సాగాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నెక్కొండలో అం బేద్కర్ విగ్రహం వద్ద టీఆర్ఎస్ నాయకుడు తాటిపెల్లి శివకుమార్ ఏ�
ఖిలావరంగల్, జనవరి 1 : కలెక్టరేట్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కలెక్టర్కు పూల మొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు, టీఎన
వెంకటాపూర్/కాళేశ్వరం, జనవరి 1 : నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా శనివారం సెలవు రోజు కావడంతో ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయ�
లక్నవరంలో పర్యాటకుల సందడిగోవిందరావుపేట, జనవరి 1 : ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు శనివారం రద్దీగా మారాయి. ఆంగ్ల సంవత్సరాది హాలీ డే కావడంతో సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు కుటుంబ సమేతంగా తరలివచ్చి ఎం�
15 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్విద్యాశాఖ నుంచి సమాచారం సేకరణబడి బయట పిల్లల కోసం అంగన్వాడీ, ఆశ వర్కర్లతో సర్వేజనవరి 1 నుంచి కొవిన్ యాప్లో రిజిస్ట్రేషన్3 నుంచి వ్యాక్సినేషన్ షురూజయశంకర్ భూపాలపల్లి