ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకంములుగు రూరల్, డిసెంబర్ 29 : ‘రైతుబంధు’వొచ్చి పెట్టుబడి సాయం తేవడంతో రైతన్నల్లో సంబురం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులుగా రైతు ఖాతాల్లో నగదు జమ చేస్
ఒకేచోట పోషకాహార ఉత్పత్తులుసరసమైన ధరకే లభ్యంఅలనాటి ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యంపరోక్షంగా ఐదు వందల మందికి ఉపాధినేడు ట్రెండ్గా మారిన తాతల నాటి ఆహారపు అలవాట్లుపర్వతగిరి, డిసెంబర్ 29: స్థానిక ప్రజలకు ఉపాధి కల్�
రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తిఇంటింటికీ తాగునీటి సరఫరావిద్యుత్ స్తంభాల ఏర్పాటుహర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులుకరీమాబాద్, డిసెంబర్ 29: ఎన్నో ఏళ్లుగా మౌలిక వసతులకు ఆమడ దూరంలో ఉన్న కాలనీలు తెలంగా�
ఇద్దరి నుంచి రూ. పది వేల నగదు, రెండు సెల్ఫోన్లు, బైక్ స్వాధీనంవివరాలు వెల్లడించిన డీసీపీ వెంకటలక్ష్మిసుబేదారి/ఖానాపురం, డిసెంబర్ 28: వరంగల్ పోలీ సు కమిషనరేట్ పరిధిలోని ఖానాపురం మండలం బుధ రావుపేట గ్రా�
నియోజకవర్గాన్ని నాబార్డు దత్తత తీసుకోవాలికేంద్రం స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలిఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికొండైల్పల్లిలో రైతు ఉత్పత్తిదారుల సంఘం భవనం ప్రారంభంనల్లబెల్లి, డిసెంబర్�
రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సొమ్ము జమతొలిరోజు ఎకరం భూమి ఉన్న వారికి..పది రోజులపాటు కొనసాగనున్న ప్రక్రియజయశంకర్, ములుగు జిల్లాల్లో 54,825 మందికి లబ్ధిఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు జయశంకర్ భూపాలపల్లి/ మ�
మహాజాతరకు ఆర్టీసీ సేవలు21లక్షల మంది భక్తుల చేరవేతే లక్ష్యంవిధుల్లో 12 వేల మంది సిబ్బంది20 బస్సులతో ఉచిత షటిల్ సర్వీసులుఆర్టీసీ ఈడీ మునిశేఖర్మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలనతాడ్వాయి, డిసెంబర్ 28 : మేడారం మ
అపోహలు వీడండిఅదనపు కలెక్టర్ దివాకర హామీమల్హర్, డిసెంబర్ 28 : తాడిచెర్ల జెన్కో ప్రాజెక్టు కింద ఇండ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని, అపోహలు వీడి ఏమైనా సందేహాలు ఉంటే తన దృష
మహదేవపూర్, డిసెంబర్ 28: మిషన్ భగీరథ నీటిని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ బన్సోడ రాణీబాయి పేర్కొన్నారు. మంగళవారం సూరారంలో మిషన్ భగీరథ నీటిపై అవగాహన కల్పించారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి గ్ర�
పేద ప్రజలకు అందనున్న మరిన్ని వైద్య సౌకర్యాలురూ.2 కోట్లతో యంత్రం కొనుగోలుకొనసాగుతున్న బిగింపు పనులుములుగు, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ములు గు జిల్లా దవాఖానలో సిటీ స్కానింగ్ సేవలు ప్రజలకు అందుబాటులోకి �