సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు ఐదు మండలాల్లో 80 శాతం మందికి ప్రయోజనం టీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు కాటారంలో రైతుల సంబురాలు వంద ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీ �
ప్రభుత్వ ఆదేశాల మేరకు వేడుకల నిర్వహణ జయశంకర్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులకు ఆదేశాలు భూపాలపల్లి రూరల్, జనవరి 6: రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేయాలని జయ�
‘నమస్తే’తోప్రముఖ శిల్పిస్నేహలతాప్రసాద్ శిల్పకళను ప్రోత్సహించడం అభినందనీయం రోజుకు 15 గంటలు పది మంది కళాకారుల కష్టమే శిల్పోత్సవం చిన్ననాటి నుంచి ఈ కళపై ఉన్న ఇష్టమే నన్ను నడిపిస్తున్నది.. కుటుంబ ప్రోత్స�
కరువుతీరా జలధార62 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వ కళకళఎస్సారెస్పీ రెండో దశ 4.58 లక్షల ఎకరాల ఆయకట్టుకు సరఫరానిండుకుండల్లా 772 చెరువులు, కుంటలుయాసంగికి పుష్కలంగా సాగునీరుపడావుబడ్డ భూముల్లో సాగు సందడి2018 నుంచి రెండ
జయశంకర్ జిల్లాలో స్వల్పంగా పురుష ఓటర్లు ఎక్కువకొత్త జాబితా విడుదలమొత్తంగా వరంగల్, హనుమకొండలో పెరుగుదలమిగిలిన నాలుగు జిల్లాలో తగ్గుదలపరిశీలకుల పర్యవేక్షణలో ప్రకటించిన కలెక్టర్లుములుగు, జనవరి 5 (నమస�
బీజేపీ నాయకులది అరాచకంమత విద్వేషాలు రెచ్చగొడితే సహించేది లేదుకేసీఆర్పై అర్థంలేని ఆరోపణలు చేస్తే ఊరుకోంకాళేశ్వరానికి కేంద్రం నయా పైసా ఇవ్వలేరైతుల బాగుకోసం రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టు కట్టించి నీ�
రేగొండ, జనవరి 5 : ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రం పంటలు, సిరి సంపదలతో కళకళలాడుతున్నదని భూపాలపల్లి ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడి అన్నారు. రైతుబంధు సంబురాల్లో భా�
వరంగల్ తహసీల్ వద్ద నిరసనరెవెన్యూ అధికారులకు వినతిపత్రంపోచమ్మమైదాన్, జనవరి 5: కేంద్ర ప్రభుత్వం చేనేతపై పెంచిన జీఎస్టీని రద్దు చేయాలని కోరు తూ అఖిల భారత పద్మశాలి సంఘం, వరంగల్ పట్టణ పద్మశాలి సంఘం, చేనేత
దేశంలో ఎక్కడా లేని పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీనర్సంపేట, జనవరి5: ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్ అమలు చేస్
ఏం ముఖం పెట్టుకొని కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నడు?కేసీఆర్ గురించి మాట్లాడే నైతికత బీజేపీ నాయకులకు లేదుఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపాటుజయశంకర్ భూపాలపల్లి, జనవరి5 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ
తాడ్వాయి, జనవరి 5 : మేడారం సమ్మక్క-సారలమ్మలకు భక్తులు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. అమ్మవార్ల మహాజాతర సమీపిస్తుండటంతో భక్తులు అమ్మవార్ల దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. బుధవారం సారలమ్మ దేవత గద్�
ఒమిక్రాన్పై ప్రజలకు అవగాహన పెంచాలిధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు పాటించాలిఎమ్మార్పీకే మద్యం విక్రయించాలిఉపాధ్యాయుల నియామకాల్లో తప్పులు దొర్లద్దుస్థాయీ సంఘ సమావేశాల్లో జడ్పీచైర్మన్ కుసుమ జగదీశ్వర్