వాజేడు , జనవరి 14: ములుగు జిల్లా వాజేడు మండలకేంద్రంతో పాటు మండలంలోని ప్రగళ్లపల్లి, మొరుమూరు కాలని, ఎడ్జర్లపల్లి, బొమ్మనపల్లి, ఆర్గుంటపల్లి, జగన్నాథపురం పేరూరు, పెద్దగోల్ల గూడెం తదితర గ్రామాల్లో శుక్రవారం �
ఘనంగా గోదారంగనాథుల కల్యాణంమొక్కులు చెల్లించుకున్న భక్తులుపాల్గొన ప్రముఖులు..గోవిందరావుపేట, జనవరి 14 : మండలంలోని పలు ఆలయాల్లో శుక్రవారం గోదారంగనాథుల స్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు. మండలంలోని చల్వాయి�
ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, యువతులుపోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం చేసిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులుభూపాలపల్లి, రూరల్ 14 : సంస్కృతి సంప్రదాయలకు నెలవు సంక్రాంతి పండుగ అని జంగేడు పీఏసీఎస్ చైర
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డినర్సంపేటలో పశువుల అందాల పోటీలునర్సంపేట, జనవరి 14: ఒకప్పుడు పాడి పశువులతో పల్లెలు విల్లసిల్లేవని, ఎక్కడ చూసినా పశువుల మందలు కనిపించేవని, ఇప్పుడు తగ్గిపోయినట్లు నర్సంపేట ఎ�
ఉమ్మడి జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం చేతికందిన పంటలు క‘న్నీటి’పాలు జయశంకర్ జిల్లాలో 3 సెంటీమీటర్ల వర్షపాతం కూలిన చెట్లు, పలుచోట్ల కల్లాల్లో తడిసిన ధాన్యం నర్సంపేట డివిజన్లో అధిక ప్రభావం వర్షానికి దడి�
రోడ్ల ఎత్తుకు తగ్గట్టు డ్రైనేజీలు నిర్మించాలిఅధికారులు సమన్వయంతో పని చేయాలిమేయర్ గుండు సుధారాణివరంగల్, జనవరి 12: బల్దియా ప్రధాన కార్యాలయం ఎదుట నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి �
వరంగల్, జనవరి 12: వివిధ శాఖల అధికారులు సమన్వయంతో స్మార్ట్సిటీ పనుల్లో వేగం పెంచాలని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య ఆదేశించారు. కుడా కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఆమె బల్దియా, ఇరిగేషన్, కుడా, ఎన్పీడీసీ�
ములుగుటౌన్, జనవరి 12 : నవశకానికి స్వామి వివేకానందుడు నాంది పలికారని, యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ కృష్ణ అదిత్య అన్నారు. నేషనల్ యూత్ డే సందర్భంగా కలెక్టరేట్ సంక్షేమ భవన్లో యువజన సర్వీసు
సేంద్రియ సాగుతో ఆరోగ్యం బాగుయువ రైతు సమ్మేళనంలో వక్తలుతొర్రూరులో వీఎంఎఫ్ ఆధ్వర్యంలో కార్యక్రమంఉమ్మడి జిల్లాకు చెందిన 400 మంది ఆదర్శ యువ రైతులకు సన్మానంతొర్రూరు, జనవరి 12: ‘యువత తలచు కుంటే వ్యవసాయానికి భవ
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ములుగుటౌన్/ భూపాలపల్లి రూరల్, జనవరి 12 : ఓటరు జాబితాలో కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లకు ఎపిక్ (ఓటరు) కార్డులను జాతీయ ఓటరు దినోత
పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులురద్దీగా మారిన గద్దెల ప్రాంగణంతాడ్వాయి, జనవరి 12 : మహా జాతర సందర్భంగా మేడారానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సమ్మక్క-సారలమ్మకు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. బు