ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షుడు డాక్టర్ నల్లా సురేందర్రెడ్డిఐఎంఏలో వ్యాక్సినేషన్ శిబిరంసభ్యులు, కుటుంబాలు వినియోగించుకోవాలని సూచనవరంగల్ చౌరస్తా, జనవరి 19: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ
సుబేదారి, జనవరి 19: బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లతో నకిలీ వస్తువులు తయారు చేసి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1.56 లక్షల వి�
అప్పుడే వారికి న్యాయం జరుగుతుందిఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్రెడ్డిజీసీసీ రేషన్షాపు, అంగన్వాడీ కేంద్రం పరిశీలనడీలర్, టీచర్కు షోకాజ్ నోటీసులుకాళేశ్వరం, జనవరి 19 : ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు �
బుధవారం ఒక్క రోజే 40వేల మంది హాజరుకోలాహలంగా మారిన అడవితాడ్వాయి, జనవరి 19 : వరాలిచ్చే దేవతలు మేడారం సమ్మక్క-సారలమ్మలకు ముందస్తు మొక్కుల సందడి మొదలైంది. అమ్మవార్ల మహాజాతర సమీపిస్తుండటంతో వనదేవతలను దర్శించుక
ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతితెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఘటనగాయపడిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మధువైద్యం కోసం హైదరాబాద్కు తరలింపుమృతుల్లో రేగొండ మండలవాసి?జగ్గయ్యపేటలో వి�
రైతు సంక్షేమ ప్రభుత్వం మాదిబీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి విపత్తు నిధి నుంచి పంట నష్టపరిహారం ఇప్పించాలిఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపరకాల, జనవరి 18: అకాల వర్షాలతో రైతు లు నష్టపోతే వ
వీరభద్రుడి నామస్మరణతో మార్మోగిన కొత్తకొండనిప్పుకణికలపై నడిచిన భక్తులుకనుల పండువగా పల్లకీలో స్వామి శోభాయాత్రభీమదేవరపల్లి, జనవరి 18: భక్తులు శరభ.. శరభ.. అంటూ నిప్పుకణికలపై నడుస్తూ చేసిన వీరభద్రుడి నామస్మర
అధికారుల అలసత్వం తగదుగ్రామాల్లో పనులను వేగవంతం చేయాలినిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అంగన్వాడీలుమండల సభలో ఎంపీపీ అప్పారావువర్ధన్నపేట, జనవరి 18: అధికారులు సమయపాలన పాటించకపోతే చర్యలు తీసుకుంటామని వర్ధన్
మంత్రులకు పలువురు నాయకుల వినతికలెక్టర్ను కలిసిన సీపీఎం నాయకులుపంట నష్టాన్ని అంచనా వేస్తున్న అధికారులున్యాయం చేస్తామని భరోసా భూపాలపల్లి టౌన్, జనవరి 18 : అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలన�
మాస్క్ లేకుంటే పైన్ వేయండికరోనా బారిన పడకుండా చర్యలు చేపట్టండికలెక్టర్ భవేశ్ మిశ్రావైద్య ఆరోగ్య శాఖ, పోలీసులకు ఆదేశం భూపాలపల్లి రూరల్, జనవరి 18 : మాస్క్ లేకుండా తిరిగే వారికి రూ. వెయ్యి జరిమానా విధి�
జిల్లాలో అనుమతులు లేకుండానే నిర్వహణనాసిరకం మిషన్లుఒక్కో ల్యాబ్లో ఒక్కో విధంగా రిపోర్టులుఅర్హత లేనివారే ఎక్కువఆర్టీపీసీఆర్ పరీక్షలూ చేస్తున్న వైనంప్రజల ప్రాణాలతో చెలగాటంజిల్లా కేంద్రంలోని ఓ ల్యా�
అధికారులను ఆదేశించిన కలెక్టర్ భవేశ్ మిశ్రాభూపాలపల్లి రూరల్, జనవరి 18: రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యుల జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మం�
పగబట్టి పంటలను చెడగొట్టిన ప్రకృతి వైపరీత్యాలు భారీ వర్షాలు, ఈదురుగాలులతో ఉమ్మడి జిల్లాలో తీవ్ర ప్రభావం చేతికొచ్చే సమయంలో భారీగా దెబ్బతిన్న మిర్చి, మక్కజొన్న 34,596 మంది రైతుల కష్టం నీళ్లపాలు పంటలను చూసి బో�