నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలిసివిల్ కేసుల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది జోక్యం చేసుకోవద్దుగుట్కా, గంజాయి, మట్కా వంటి వాటిపై నిరంతర నిఘా ఉంచాలిస్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించాలినే�
ములుగురూరల్, జనవరి 21 : కార్యకర్తలకు అండ గా టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అన్నారు. స్థానిక జడ్పీటీసీ సకినాల భవాని, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవీసుధీర్యాదవ్ సమక్షంలో పార్ట
భూపాలపల్లి రూరల్, జనవరి 21 : నీతి ఆయోగ్ సహకారంతో చేపట్టిన పనులు నాణ్యతగా ఉండాలని నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి సంజయ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్తో పాటు జిల్లా స్థాయి అధికారులతో శుక్ర
చిట్యాల, జనవరి 21 : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి కరోనా నుంచి కోలుకోవాలని మండల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఆలయాలు, మసీదులో పూజలు చేశారు. రేగొ�
పెద్దపల్లి, జనవరి 19 (నమస్తే తెలంగాణ)/కాజీపేట: రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లోని 20 స్టేషన్ల పరిధిలోని ప్రయాణికులను నిరంతరం గమ్యస్థానాలకు చేర్చిన కాజీపేట-నాగ్పూర్ ప్యాసింజర్ పునఃప్రారంభంలో తీవ్ర ని�
టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంజీడబ్ల్యూఎంసీ చరిత్రలో రెండోసారిఎజెండాలోని 8 అంశాలపై చర్చవరంగల్, జనవరి 19 : మహా నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం గురువారం నిర్వ హించనున్నారు. ఉదయం 11.30 గంటలకు కార్పొరేషన్ కౌ�
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కైటెక్స్ ఇండస్ట్రీవచ్చే ఆగస్టు నాటికి 800 కంటెయినర్లలో మిషనరీల రాకకంపెనీ ప్రతినిధుల సమావేశంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిగీసుగొండ, జనవరి 19 : మంత్రి కేటీఆర్ కృషి
రాయపర్తి, జనవరి 19: రాష్ట్ర పంచాయతీరా జ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావును బుధవారం మండలంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణు లు హన్మకొండలోని మంత్రి క్యాంప�