ఆడుకుందామని తీసుకెళ్లి దారుణంఆ పై రైలుకింద పడి తానూ ఆత్మహత్యభార్యాభర్తల మధ్య గొడవలే కారణంమహబూబాబాద్ మండలం గడ్డిగూడెం తండాలో విషాదంమహబూబాబాద్ రూరల్, జనవరి 11 : పిల్లలకు ఏమాత్రం నలతగా ఉన్నా తల్లిదండ్ర�
పాలకుర్తి నియోజకవర్గంలో ఐదేళ్లలో ‘రైతుబంధు’తో 74,193 మంది రైతులకు లబ్ధిఇప్పటి వరకు రూ.721 కోట ్ల67లక్షల సాయంరాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడి తొర్రూరు/పాలకుర్తి రూరల్, జనవరి 11 : కరువుతో అల్లాడిన ప�
మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలుపరామర్శించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్పోచమ్మమైదాన్, జనవరి 11: వరంగల్ డాక్టర్ కాలనీ-2 ఎస్సారెస్పీ కెనాల్లో ఈతకు వెళ్లి గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను ఎట్టక�
పార్కులు పల్లెలకు శోభాయమానాలుఉపాధి పనుల్లో కరోనా నిబంధనలు పాటించాలిఅదనపు కలెక్టర్ హరిసింగ్నల్లబెల్లి, జనవరి 11: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమ ఫలాలు ప్రజలక�
భక్తుల కొంగుబంగారం మల్లన్న స్వామి13న ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభంఐనవోలు, జనవరి 11 : భక్తుల కొంగుబంగారం ఐనవోలు మల్లన్న స్వామి వారి జాతరకు వేళయింది. ఏటా సంక్రాంతి పండుగ వేళ మూడు రోజుల పాటు సాగే ఉత్సవాలకు ఆల
రేపు లక్ష్మీనారాయణుడి కల్యాణోత్సవంఎడ్లబండ్లపై భారీగా తరలిరానున్న భక్తులుచిట్యాల, జనవరి 11 : మండలంలోని నైన్పాక గ్రామం నాపాక ఆలయంలో బుధవారం గణపతి, పుణ్యహవచన పూజలు, 13న లక్ష్మినారాయణ కల్యాణ బ్రహ్మోత్సవాలు �
–డీఏవో కేఏ గౌస్హైదర్ములుగురూరల్, జనవరి11: దేశంలోని ఇతర రాష్ర్టాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ఆదర్శంగా నిలిచిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కేఏ గౌస్హైదర్ అన్నారు. మంగ�
వర్ధన్నపేట, జనవరి 11: నిరుపేద కుటుంబాల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో వర్ధన్నపేట మండలానికి చెందిన �
హనుమకొండ సిటీ, జనవరి 11 : ఆన్లైన్ ద్వారా విద్యుత్ వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు తెలిపారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్భవన్లో ఆదిలాబాద్
18 ఎకరాల భూమి కబ్జా చేయలేదా? అమెరికా కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నట్లు కోర్టు నిరూపించింది నిజం కాదా? దొడ్డిదారిలో అసోంకు సీఎం అయినవ్ హిమంత బిశ్వశర్మపై ఎమ్మెల్యే గండ్ర ధ్వజం ఇష్టం వచ్చినట్లు మాట్లాడొ�
సుబేదారి, జనవరి 10: హనుమకొండ సుబేదారిలోని రోహిణి హాస్పిటల్ నర్సింగ్ విద్యార్థిని రవళి(19) తుది శ్వాస విడిచింది. ఎల్కతుర్తి మండలం గోపాల్పురం గ్రామానికి చెందిన కాందారపు రవళి మూడు రోజుల క్రితం హంటర్రోడ్డ�