ఉమ్మడి జిల్లాలో రూ.5,849 కోట్ల ‘రైతుబంధు’ నగదు జమపెట్టుబడి సాయం అందజేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేరాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకుంటున్న రైతులుపంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్, జ�
రైతుబంధు అన్నదాతల పాలిట వరంసీఎం కేసీఆర్తోనే గ్రామాలు పచ్చదనంతెలంగాణలోనే రైతులకు ఆత్మగౌరవంఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ జ్యోతిగర్మిళ్లపల్లి నుంచి టేకుమట్ల వరకు భారీ బ�
12 పీహెచ్సీల్లో వ్యాక్సినేషన్ఇప్పటికే 2829 మంది టీనేజర్లుకు టీకాఇందులో మొదటి డోస్ 261, రెండో డోస్ 2568భూపాలపల్లి టౌన్, జనవరి 10: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బూస్టర్ డోస్ (మూడో డోస్ వ్యాక్సిన్) ప్రారంభమై�
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శోభారాణిభిక్షాటన చేస్తున్న ఏడుగురి పట్టివేత.. కుటుంబాలకు కౌన్సెలింగ్పిల్లలను పాఠశాలలో చేర్పించాలని అధికారులకు ఆదేశాలుకృష్ణకాలనీ, జనవరి 10 : బాలలతో భిక్ష�
ఉదయం 7 గంటల రిజర్వేషన్30 మంది ఉంటే కాలనీకే బస్సు : ఆర్టీసీ ఆర్ఎంతాడ్వాయి, జనవరి 10 : మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు సోమవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్�
రూ. 50 వేల కోట్ల పెట్టుబడి సాయం పూటకో మాట మాట్లాడుతున్న బీజేపీ నాయకులు వారికి రైతుల ఉసురు తగులుద్ది చౌకబారునాయకుడు ‘బండి’ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి వ్యవసాయాన్ని పండుగ చేసిన సీ�
సమీపిస్తున్న మహా జాతరముందే భారీగా తరలివస్తున్న భక్తులుఆదివారం లక్ష మంది హాజరైనట్లుఅధికారుల వెల్లడితల్లుల ఒడిలో ఎమ్మెల్సీ కడియం పూజలు తాడ్వాయి, జనవరి 9 : ఆదివాసీ, గిరిజన దైవాలైన మేడారం సమ్మక్క-సారక్కల సన
రూ. 50 వేల కోట్ల రైతుబంధు సాయంరాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్వ్యవసాయాన్ని పండుగ చేసిన సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిప్రజా నాయకుడు ఎమ్మెల్యే గండ్ర : వరంగల్ ఎ�
ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా..సమస్యల పరిష్కారానికి కృషివరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్కరీమాబాద్, జనవరి 9 : నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్�
రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంస్టేషన్ఘన్ఫూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యలింగాలఘనపురం, జనవరి 9 : పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్�
రైతుబంధు వారోత్సవాల్లో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్యవేలేరు, జనవరి 9: రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ టీ రా�
13వ తేదీ వరకు ‘రైతుబంధు’ పండుగజడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ములుగురూరల్, జనవరి 9 : రైతుబంధు పథకం దేశంలోనే అద్భుత పథకమని, రైతు బిడ్డగా సీఎం కేసీఆర్ రైతుల కష్టాలను దూరం చేస్తున్నారని ములుగు జడ్పీ చైర్మన్�
క్రికెట్ టోర్నీ ముగింపు కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావువెంకటాపురం(నూగూరు), జనవరి9 : క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవ