ఆది నుంచీ నిరుపేదలే లక్ష్యంగా.. వారి గృహాలు, చిన్నచిన్న దుకాణాలను అక్రమ కట్టడాల పేరుతో కూల్చేస్తున్న రేవంత్ సర్కార్ మరోసారి పేదలపై తమ ప్రతాపం చూపించింది. జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో ఏళ్లుగా రేకు�
కైకిలి చేసుకుని బతికెటోళ్లం.. మాపైనే మీ ప్రతాపమా..? రేకులను కూల్చి స్లాబు వేసుకుందామనుకుంటే అక్రమమంటూ రెవెన్యూ అధికారులు కూల్చడంతో మా జీవితాలు ఆగమ్యగోచరంగా మారుతున్నాయి..
ప్రశాంతవంతమైన ప్రాంతల్లోనే ప్రజలు అనేక రకాల రోగాలతో ప్రజలు ఉకిరిబికిరవుతున్నారు. అలాంటిది జవహర్నగర్ డంపింగ్ యార్డ్ చుట్టూ నివసించే ప్రజల అవస్థలు మాటల్లో చెప్పలేం.
Girl missing | కాప్రా మండల పరిధి జమ్మిగడ్డలోని జై జవాన్కాలనీలో కేశవ్ కదర, భార్య చంద్ర, కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులకు వివాహాలు కాగా.. చిన్న కుమార్తె లాలితో కలిసి ఉంటున్న�
అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం అభినందనీయమని, జవహర్నగర్ ప్రగతికి నిరంతరం కృషి చేస్తున్నామని మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు.
Kowkur Dargah | కౌకూర్ దర్గాకు దర్శనానికి వచ్చిన ఆ కుటుంబంలో విషాదమే మిగిలింది. దర్శనానికి ముందు స్నానం కోసం చెరువులో దిగిన వ్యక్తి ఆ నీటిలోనే మునిగి మరణించాడు.
‘సారూ... మా గరీబోళ్ల ఇండ్లు కూల్చితే ఏమోస్తాది? కూలీనాలీ చేసి పస్తులుండి చిన్న రేకుల ఇంటిని నిర్మించుకుని జీవిద్దామనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మా పేదలపైనే ఉగ్రరూపం చూపటం ఏంటి..’ అని జవహర్నగర్ వాసులు క�
హైదరాబాద్లోని జవహర్నగర్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆడుకుంటుండగా పొరపాటున నాలుగేళ్ల బాలుడు వేడి నీటిలో పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Nandanavanam | దాడులకు భయపడం... గుండాలకు బెదరం... కాంగ్రెస్ వస్తే పేదలకు మేలు చేస్తదనుకుంటే... ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని చూస్తుందని, ఎట్టి పరిస్థితిలో నందనవనం పార్కును కబ్జా కాకుండా ప్రా