ప్రభుత్వం చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయరాదని ఎన్నిసార్లు చెప్పినా తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇంటింటికీ రెండు చెత్త బుట్టలు ఇచ్చి తడి, పొడి చెత్త వేర్వేరుగా స్వచ్ఛ వాహనాలకు అందించాలని అవగాహన కల
సంపూర్ణ కరోనా కట్టడి దిశగా సర్కారు అడుగులు వేస్తున్నదని డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం కార్పొరేషన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వ్యాధి నిరోధక టీకా డే
Minister KTR | కేంద్ర బడ్జెట్లో పేదలకు పనికొచ్చేది ఒక్కటీ లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపిందన్నారు
Harish Rao | జవహర్నగర్ కార్పొరేషన్ స్థాయికి అనుగుణంగా 100 పడకల హాస్పిటల్ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు కార్పొరేటర్ నిహారిక
జవహర్నగర్ : పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. నగర పాలక సంస్థ 8వ డివిజన్ సంతోష్నగర్లో నరసింహగౌడ్ ఆధ్వర్యంలో 200 మట�
పహాడీషరీఫ్ : చెత్త డంపింగ్తో జల్పల్లి పెద్ద చెరువుకు పర్యావరణ ముప్పు పొంచి ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం రాష్ట్రంలోని చెరువులను కాపాడి వాటికి పూ�
జవహర్నగర్ : జిల్లా స్థాయి అండర్-23 సెలక్షన్స్ను స్థానిక క్రీడా పాఠశాలలో శనివారం ఉదయం 8గంటలకు నిర్వహిస్తామని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు స్టాన్లీజోన్స్, రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. అథ్లెకిట�
జవహర్నగర్, ఆగస్టు : జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో రోడ్డు విస్తరణతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 8.20 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొన సాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి �