విద్యుదాఘాతంతో ఓ బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్ష్టేషన్ పరిధి ప్రగతినగర్లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్నగర్ కార్పొరేషన్లోని ప్రగతినగర్ కాలన�
‘సీఎం రేవంత్ తాతయ్య.. మా కాలనీకి వెళ్లాలంటే భయంగా ఉంది.. రోడ్డంతా బురదమయంగా ఉంది. స్కూల్కు..వెళ్లాలన్నా..బయటకు వెళ్లాలన్నా.. ఇబ్బందులుపడుతున్నాం.. మా కాలనీకి రోడ్డు వేయండి ప్లీజ్' అంటూ..
Hyderabad | హైదరాబాద్ జవహర్నగర్లో దారుణం చోటు చేసుకుంది. వీధికుక్కల దాడిలో ఏడాదిన్నర బాలుడు మరణించాడు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై ఎగబడ్డ కుక్కలు.. కొంతదూరం ఈడ్చుకెళ్లి మరీ దాడి చేశాయి. ఈ ఘటనలో మెదడులో కొం�
Hyderabad | హైదరాబాద్లోని జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. శనివారం రాత్రి చెన్నాపురం చెరువు వద్ద వేణు(41) అనే వ్యక్తి గొంతుకోసి హత్య చేశారు.
Theft in Jawahar Nagar | జవహర్నగర్లో ఓ పెళ్లి ఇంట భారీ దొంగతనం జరిగింది. ఇంట్లోని బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దోపిడీ దొంగలు లూటీ చేశారు. సాకేత్కాలనీ ఫేస్-1, 16బీ ఇంట్లో ఇంటి తలుపులు పగులగొట్టి దొంగలు ఇంట్లోకి చొ
Minister KTR | జవహర్నగర్లో దుర్గంధ సమస్యను గత ప్రభుత్వాలు వారసత్వంగా ఇచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రూ.2వేల కోట్లతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జవహర్నగర్లో ఏర్పాటు చేసిన లీచ�
Minister KTR | జవహర్నగర్ ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరో కీలక మైలురాయిని అధిగమించింది. జవహర్నగర్ డంపింగ్ యార్డు ప్రాంగణంలో కాలుష్య కారక వ్యర్థాల (
Hyderabad | బయో గ్యాస్ ఉత్పత్తిలో జీహెచ్ఎంసీ అనూహ్య ఫలితాలను రాబడుతున్నది. జవహర్నగర్ డంపింగ్యార్డు చెత్త కుప్పల నుంచి రీ సైస్టెనబులిటీ సంస్థ రోజూ 5 టన్నుల సీఎన్జీ బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తున్నది. ఇందులో
జవహర్నగర్ డంపింగ్ యార్డు ప్రాంగణంలో పేరుకుపోయిన కాలుష్య కారక వ్యర్థాల (లీచెట్) శుద్ధి మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ఆదివారం వెల్లడించారు. రూ.
Dammaiguda | దమ్మాయిగూడ చిన్నారి మృతి కేసులో మిస్టరీ వీడింది. ఊపిరి తిత్తుల్లో నీరు చేరడంతో ఇందు మృతిచెందిందని వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు. జవహర్నగర్కు చెందిన
Hyderabad | మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో కన్పించకుండా పోయిన బాలిక మృతిచెందింది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జవహర్నగర్ పోలీస్ స్టేషన్
ప్రభుత్వం చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయరాదని ఎన్నిసార్లు చెప్పినా తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇంటింటికీ రెండు చెత్త బుట్టలు ఇచ్చి తడి, పొడి చెత్త వేర్వేరుగా స్వచ్ఛ వాహనాలకు అందించాలని అవగాహన కల
సంపూర్ణ కరోనా కట్టడి దిశగా సర్కారు అడుగులు వేస్తున్నదని డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం కార్పొరేషన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వ్యాధి నిరోధక టీకా డే
Minister KTR | కేంద్ర బడ్జెట్లో పేదలకు పనికొచ్చేది ఒక్కటీ లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపిందన్నారు