Nandanavanam | కాంగ్రెస్ పాలనలో పార్కులకు రక్షణ లేకుండా పోయింది. చెరువులు, ప్రభుత్వ స్థలాలు కాపాడుతామంటూ గొప్పలు చెబుతూ హైడ్రాను కేటాయించి హంగామా సృష్టించిన సీఎం రేవంత్రెడ్డికి నందనవనం పార్కు కనిపిస్తాలేదా..?
అపరిశుభ్ర టాయిలెట్స్తో విద్యార్థులు అనారోగ్యానికి గురికావాల్సిందేనా? ప్రజాపాలనలో విద్యార్థుల జీవితాలను పట్టించుకోని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని జవహర్నగర్ బీజేవైఎం నాయకులు మండిపడ్డార�
జవహర్నగర్లో విషాదం చోటుచేసుకుంది. ఫొటో షూట్ కోసం సరదాగా మల్కారం గుట్టలకు వచ్చిన నలుగురు యువకుల్లో ఓ యువకుడు క్వారీ గుంతలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో �
జవహర్నగర్, లాలాగూడ పోలీస్స్టేషన్ ప్రాంతాల్లో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో నిందితుడిని జవహర్నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాప్రాల్ పరిధి కౌకూర్ భరత్నగర్ ప్రాంతంలో నివసించే సుశ
Operation Kagar | ఆపరేషన్ కగార్ అప్రజాస్వామికమని ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. మావోయిస్టు రహితంగా చేస్తామని చెబుతున్న బీజేపీ మొండి వైఖరిని విడనాడి.. వెంటనే కేంద్ర, రాష్ట్ర బలగాలను అడవుల్లో నుంచి వెనక్కి రప్�
Jawahar Nagar | జవహర్నగర్, మార్చి 1: జవహర్నగర్లో కబ్జాదారులు రెచ్చిపోయారు. సర్కారు భూములపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టినప్పటికీ పట్టించుకోకుండా కబ్జాలకు తెరలేపారు. ప్రభుత్వం వేసిన కంచెలను రాత్రికి రాత్రే �
Telangana | పస్తులున్నాం... లాఠీ దెబ్బలు తిన్నాం... కానీ తెలంగాణ ఉద్యమానికి వెనకడుగు వేయలేదు... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న ఉద్యమకారుల ఊసే ఎత్తడం లేదని, పోరాటాలు కొత్తేమి కాదని మరో ఉద్�
Jawahar Nagar | కూలీ పనిచేసుకుని బతికే వారిపై హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారులు క్రూరత్వం చూపించారు. కనికరం కూడా లేకుండా వారిని ఇండ్లలో నుంచి బయటకు లాక్కొచ్చి.. ఇండ్లను నేలమట్టం చేశారు.
Medchal | పేదల ఇళ్ళపై... కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టిందంటూ జవహర్నగర్ ప్రజలు శాపనార్థాలు పెట్టారు. అట్టలు పెట్టుకుని, కవర్లు చుట్టుకుని గుడిసెలో బ్రతుకుతున్నాం... కాయకష్టం చేసి కాలం వెళ్లదీస్తుంటే సీఎం రేవంత�
MLA Mallareddy | యువతకు అందుబాటులో క్రీడా మైదానం ఉండాలని బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్టేడియాన్ని నిర్మించాం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో అది కబ్జాకు గురవుతున్నదని ఎమ్మెల్యే మల్లారెడ్డి (MLA Mallareddy)అన్నారు.
ప్రేమపేరుతో యువకుడి వేధింపులకు మనస్తాపం చెందిన ఓ యువతి యాసిడ్తాగి తనువు చాలించింది. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. కుషాయిగూడ ఏసీపీ మహేశ్కుమార్, జవహర్నగర్ సర్కిల్ ఇ�
కలుషిత అల్లం వెల్లుల్లి తయారు చేస్తున్న ఓ ఇంటిపై మల్కాజిగిరి ఎస్వోటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి.. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జవహర్నగర పోలీస్స్ట�