భీమదేవరపల్లి మండలంలోని రత్నగిరిలో (Ratnagiri) గుట్టపై కొలువుదీరిన లక్ష్మీనరసింహస్వామి జాతర కన్నుల పండువగా జరిగింది. గుట్ట కింద ఉన్న ఆలయంలో వేకువజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరా�
అలీ అబ్బాస్ జాతర వాల్ పోస్టర్ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్రెడ్డి ఆవిష్కరించారు. గుమ్మడిదల మండలంలోని మంభాపూర్ గ్రామంలో ఈ నెల 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు అలీ అబ్బాస్ జాతరను వైభవం�
Jathara | దేవుడు ఆడే జగన్నాటకం.. ఆ దేవునితో మనిషి ఆడించే పితలాటకం అంటూ ఫస్ట్ లుక్తోనే క్యూరియాసిటీ పెంచేసిన చిత్రం జాతర (Jathara). సతీశ్ బాబు రాటకొండ స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ మూవీ నవంబర్ 8న విడుదలైంది. చిన్న సిని
Thammareddy Baradwaj | కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే జోనర్లో వస్తోంది జాతర (Jathara). రాటకొండ స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. దేవుడ�
Jathara Trailer| కంటెంట్తో ప్రేక్షకులను థ్రిల్ చేసే సినిమాలు అందించే విషయంలో టాలీవుడ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఇదే లైన్లో వస్తూ.. ఫస్ట్ లుక్తోనే సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది జాతర (Jathara) . జాతర ట్రైలర�
Jathara | సినీ ఇండస్ట్రీలో ఎప్పటికపుడు కొత్త కొత్త టాలెంట్స్ తెరపైకి వస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడిదే లైన్లో మరో సినిమా కూడా వస్తుందని ఓ పోస్టర్ చెప్పకనే చెబుతోంది. ఇంత
అడవి బిడ్డలకు మరిగమ్మ మోతిమాత జాతర సంబురమొచ్చింది. కొండాకోనళ్లో ఉంటూ ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతి ఒడిలో జీవనాన్ని కొనసాగించే గిరిజన పుత్రులు రెండు రోజుల పాటు తమ కులదైవానికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
సమ్మక్క తల్లి చిలకలగుట్ట దిగి జనం మధ్యకు వచ్చింది. భక్తులను కండ్లారా చూసుకొనేందుకు, వారిని మనసారా దీవించేందుకు మేడారం గద్దెపైకి చేరింది. ఆదివాసీ జాతరలో సమ్మక్క తల్లిని తోడ్కొని వచ్చి గద్దెలపైకి చేర్చే �
సమ్మక్క-సారలమ్మల సన్నిధికి సమ్మక్క భర్త పగిడిద్దరాజు బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం వంశీయులు ఏటా పగిడిద్ద రాజుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తార�
తల్లుల దీవెనలతో మేడారం మహా జాతరను దిగ్విజయంగా పూర్తిచేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఆదివారం ఆయన మంత్రి సత్యవతిరాథోడ్, టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్త
కడ్తాల్ : మండల కేంద్రంలో కొలువైన లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు.
కురవి : నేడు కందికొండ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. కురవి మండలంలోని కందికొండ గుట్ట దిగువ బాగాన జరిగే జాతర