తల్లుల దీవెనలతో మేడారం మహా జాతరను దిగ్విజయంగా పూర్తిచేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఆదివారం ఆయన మంత్రి సత్యవతిరాథోడ్, టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్త
కడ్తాల్ : మండల కేంద్రంలో కొలువైన లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు.
కురవి : నేడు కందికొండ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. కురవి మండలంలోని కందికొండ గుట్ట దిగువ బాగాన జరిగే జాతర
-సిద్దుల గుట్ట జాతరకు భక్తులకు అనుమతి లేదు.శంషాబాద్: శనివారం నుంచి ప్రారంభం కానున్న శంషాబాద్ శ్రీ వెండికొండ సిద్ధేశ్వరుడు ( సిద్దులగుట్ట) జాతర ఉత్సవాలకు కొవిడ్ నిబంధనల మేరకు ప్రభుత్వ మార్గదర్శకాల