కురవి : నేడు కందికొండ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. కురవి మండలంలోని కందికొండ గుట్ట దిగువ బాగాన జరిగే జాతర
-సిద్దుల గుట్ట జాతరకు భక్తులకు అనుమతి లేదు.శంషాబాద్: శనివారం నుంచి ప్రారంభం కానున్న శంషాబాద్ శ్రీ వెండికొండ సిద్ధేశ్వరుడు ( సిద్దులగుట్ట) జాతర ఉత్సవాలకు కొవిడ్ నిబంధనల మేరకు ప్రభుత్వ మార్గదర్శకాల