Prudhvi Raj | గత మూడు రోజులుగా నిర్వహించిన దత్త, చండీ, గాయత్రి యజ్ఞం గురువారం వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య పూర్ణాహుతితో ముగిసింది. మధ్యాహ్నం దత్తాత్రేయ స్వామివారికి మహిళలు భక్తులు డోలారోహణం నిర్వహించా�
Shri Mahant Siddheshwara nandagiri | భారతదేశ సంస్కృతి వేర్వేరుగా ఉన్న అన్ని మతాలు, వర్ణాలు, కులాల , వర్గాల సమష్టి కలయిక అని.. అందుకని భారతీయ సంస్కృతి అనేది అనేక సంస్కృతుల సమ్మేళనంగా పిలవబడుతుందన్నారు.
Drinking Water | మచ్నూర్ గ్రామం 6వ వార్డులో గత నెల రోజులుగా త్రాగునీటి సమస్య తీవ్రంగా నెలకొంది. గ్రామంలో ఉన్న బోర్ మోటార్ పాడైపోవడంతో తాగునీటి సరఫరా పూర్తిగా ఆగిపోయింది.
పదిహేనేండ్ల వయస్సులో పుట్టినూరు, సొంతవాళ్లను, బంధుమిత్రులను వదిలిపెట్టి వెళ్లిన వ్యక్తి 50 ఏండ్ల తర్వాత తిరిగి తన ఆప్తులను వెతుక్కుంటూ సొంతూరికి వచ్చాడు. వివరాలు.. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బొ�
Sanganna | బొప్పనపల్లి గ్రామానికి చెందిన కమ్మరి నాగప్ప, తల్లి మోహనమ్మ దంపతులకు నలుగురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. వారిలో చిన్నవాడైన సంగన్న సుమారు 50 సంవత్సరాల క్రితం తన 15వ ఏట తన గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాడు
Auto Driver | ఝరాసంగం గ్రామానికి చెందిన సంగమేష్ దసరా సరుకుల కోసం జహీరాబాద్ వెళ్లి తిరుగు ప్రయాణంలో రాజ్కుమార్ ఆటోలో వచ్చాడు. ఆ సమయంలో సంగమేష్ వద్ద ఉన్న నగదు ఆటోలో జారిపడిపోయింది.
Kasturba Gandhi School | సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల ఆవరణంలో ఉన్న సంపు లీకై ఆవరణ అంతా మురుగునీరు నిండడంతో ఆవరణ మొత్తం దుర్గంధం వెదజల్లుతుంది. దీంతో పాఠశాల పరిసరాలన్నీ ఈగలు, దోమలు స
Gas Leak | ఈ నెల 6న ఏడాకులపల్లి గ్రామంలో గ్యాస్ లీక్ కావడంతో శంకరమ్మ (65), ఆమె కుమారులు ప్రభు (38), విట్టల్ (30)లకు తీవ్ర గాయాలు కాగా, వారిని ఆసుపత్రులకు తరలించారు. పక్షం రోజులు గడవకముందే పది రోజుల్లోనే తల్లితోపాటు ఇద్దర�
Nandini Sri Girimatha | సంగారెడ్డి పట్టణానికి చెందిన కొమ్మ రాజమణి, రాములు దంపతులకు చెందిన రెండవ సంతానం కొమ్మ పుణ్యవతి విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితంలోనూ అత్యుత్తమ స్థాయిలో నిలిచారు. ఆధ్యాత్మికత పట్ల ఉన్నఅసమానమైన ఆకర్షణ�
Students | వంటశాల, ఆహార నాణ్యత, హాజరు శాతంపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతుందా..? అనే విషయంపై వంటశాలను ప్రత్యక్షంగా తనిఖీ చేసి సిబ్బందిని ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేస్తేనే కూలీలకు స్థిరమైన ఆదాయం, జీవన భద్రత లభిస్తుందని తెలిపారు.
Muharram | సోమవారం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామంలో నిర్వహిస్తున్న మొహర్రం వేడుకలకు సీడీసీ మాజీ చైర్మన్ ఉమాకాంత్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరై పీర్ల చావిడీల వద్ద పీర్లకు పూలు, దట్టిలు, కుడకలు సమర్పించి ప్రత్యేక పూ�
bridge | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయానికి రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నాత అధికారులు, నాయకులు తరచూగా వస్తూంటారు. ఝరాసంగం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ప్రధాన రహద�