NIMZ Farmers | భూములు కోల్పోయిన ప్రతీ రైతుకు ఎకరానికి 120 గజాల ప్లాట్ ఇవ్వాలని, కూలీలకు కూడా పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని కోరారు.
ఇవాళ మండల పరిధిలోని మేదపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి మహామండలేశ్వర సిద్దేశ్వరానందగిరి మహారాజ్, ధనశ్రీ పీఠాధిపతి వీరేశ్వర శివాచార్య, చిలేపల�
Upadhi Coolie | ఇవాళ ఝరాసంగం మండల కేంద్రంతోపాటు కుప్పానగర్ గ్రామంలో క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్లను ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పనులకు ఎక్కువ మంది కూలీలు వచ్చేలా చర్యలు తీసుకోవ�
Maharudra Yagam | దేశానికి దుష్ట శక్తుల నుండి విముక్తి లభించే వరకు రుద్ర యజ్ఞం కొనసాగుతుందని దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి మహామండలేశ్వర్ డాక్టర్ 1008 సిద్దేశ్వరానందగిరి మహారాజ్, వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ
Drinking Water | అసలే ఎండాకాలం రోజురోజుకు ఎండలు తీవ్రతరం అవుతుండటంతో దాహార్తి తీర్చుకునేందుకు ప్రజలు నానా అవస్థలకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఝరాసంగం మండల పరిధిలోని బర్దిపూర్ గ్రామ శివారులో రోడ్డు పక�
Drainage canal slab | మురుగు నీటి కాలువ స్లాబ్ పూర్తిగా ధ్వంసమై గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాలు తప్ప పెద్ద వాహనాలు ఈ మార్గంలో వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా ఈ సమస్య వల్�
Sri Ketaki Sangameshwara Swamy Temple | కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ పాలక మండలిని నియమిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 7వ తేదీన ఆలయ ఆవరణలో పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.