తెలంగాణలో జపాన్, తైవాన్ దేశాలకు ప్రత్యేక ఇండస్ట్రియల్ క్లస్టర్ల ఏర్పాటు ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారత్ ఈ ఏడాది ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తున్నది. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న జపాన్ను భారత్ దాటేస్తుందని ఓ నివేదికలో వెల్లడించింది. ఇదిలా ఉండగా నీతి �
భారత్లో శ్రీమంతులు అంతకంతకు పెరుగుతున్నారు. ప్రస్తుతం దేశీయంగా 85 వేలకు పైగా మిలియనీర్లు ఉన్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. మిలియనీర్లు ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచిందని నైట్ఫ్�
Womens Asia Cup : మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ షెడ్యూల్ విడుదలైంది. చైనాలోని హంగ్జౌ (Hangzhou) వేదికగా సెప్టెంబర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ షురూ కానుంది. 10 రోజుల పాటు జరుగనున్న ఆసియా కప్లో మొత్తం 8 జట్లు టైటిల్ కోసం
Abhishek Banerjee: రేబిస్ సోకిన కుక్క తరహాలో పాకిస్థాన్ వ్యవహరిస్తోందని, ఒకవేళ ఆ మృగాన్ని అదుపు చేయకుంటే, అది మరిన్ని పిచ్చి కుక్కలను తయారు చేస్తుందని అభిషేక్ పేర్కొన్నారు. టోక్యోలో ఉన్న ఎంబసీలో భార�
జపాన్లో బియ్యం సంక్షోభం నెలకొంది. దేశంలో నిల్వలు అడుగంటాయి. డిమాండ్కు తగ్గ సరఫరా లేదు. జపనీయుల సంస్కృతి, సంప్రదాయం, రాజకీయాలలో బియ్యంది కీలకమైన పాత్ర.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇప్పటికే పలు ఆంక్షల ద్వారా పాకిస్థాన్ను అష్ట దిగ్బంధం చేసిన భారత్ ఇప్పుడు దౌత్య మార్గాలపై కూడా దృష్టి సారించింది. పాకిస్థాన్ను దోషిగా నిలబెట్టేందుకు అంతర్జాతీయ సమాజం సహకారా�
వచ్చే ఏడాది జపాన్ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా క్రీడల్లోనూ క్రికెట్ తన స్థానాన్ని నిలుపుకుంది. తొమ్మిదేండ్ల విరామం తర్వాత 2023 హాంగ్జౌ (చైనా)లో జరిగిన ఆసియా క్రీడల్లో తిరిగి చోటు దక్కించుకున్న క్రికెట్..
Naga Chaitanya | తెలుగు చిత్ర పరిశ్రమకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్లు లాంటి వారు. వారి కొడుకులే కాకుండా మనవలు కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్గా ఎది
రాష్ట్ర బృందం జపాన్ పర్యటనలో చేసుకుంటున్న పెట్టుబడి ఒప్పందాలన్నీ డొల్ల కంపెనీలతోనేనా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. తెలంగాణ ప్రభుత్వంతో రూ.5,700 కోట్ల పెట్టుబడి ఒప్పందం చేసుకున్న ఉర్సా కంపెనీకి ఎక్కడా
జపాన్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం ఆదివారం అక్కడి ప్రముఖ పారిశ్రామిక నగరమైన కితాక్యూషూను సందర్శించింది. ఈ సందర్భంగా వారు కితాక్యూషూ మేయర్ కజుహిసా
Shinkansen Trains : ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైళ్ల కోసం ట్రాన్ నిర్మిస్తున్నారు. అయితే ఆ ట్రాక్పై టెస్టింగ్ కోసం షింకన్సెన్ రైళ్లను జపాన్ ఇవ్వనున్నది. రెండు రైళ్లను ఫ్రీగా ఇవ్వనున్నట్లు ఓ వ�
జపాన్కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ.. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో తర్వాతి తరం ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రస్
సీఎం రేవంత్రెడ్డి 8 రోజుల పర్యటనలో భాగంగా జపాన్కు చేరుకున్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన బృందం.. బుధవారం మధ్యాహ్నం నారిటా ఎయిర్పోర్టుకు చేరుకున్నది.
వారంలో 70 నుంచి 90 గంటలు పని చేయాలని మన దేశంలోని ప్రముఖులు సూచిస్తున్న తరుణంలో, జపాన్ వారానికి నాలుగు రోజుల పని దినాలను అమలు చేయడం ప్రారంభించింది. ఉద్యోగులు తమ కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో సాయపడటమే లక్ష్�