Japan woman | ఆమె పని ప్రదేశంలో వేధింపులు (Harassment) ఎదుర్కొన్నది. మాటలు మితిమీరడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యయత్నం (Suicide attempt) చేసింది. ఆ తర్వాత డిప్రెషన్తో కోమాలోకి వెళ్లింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
Japan : జపాన్లో వందేళ్లు దాటిన వృద్ధుల సంఖ్య లక్షకు చేరుకున్నది. ఆ దేశ ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. దీంట్లో 88 శాతం మంది మహిళలే ఉన్నారు.
Fact Check | కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ పోర్టుకు వచ్చిన వెంటనే.. జపాన్కు అమ్మేశారనే సోషల్మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఒక ఫొటో కూడా వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో స్పందించిన ఏపీ ప్రభుత్వం..
జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా ఆదివారం పదవి నుంచి వైదొలిగారు. ఎన్నికల్లో వరుస పరాజయాలు, మెజార్టీని నిలబెట్టుకోవడంలో విఫలమైన క్రమంలో పార్టీ నేతల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఆయన పదవికి రాజీనామా చేశారు. ఆయన రా�
ఒక అనూహ్య నిర్ణయంతో జపాన్ ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. డిజిటల్ వ్యసనం తగ్గించడానికి, ప్రజల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి టయోకే పట్టణ పౌరులు ఇక నుంచి స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని రోజుకు రె�
Hockey Asia Cup : భారత్ ఆతిథ్యమిస్తున్న పురుషుల హాకీ ఆసియా కప్(Hockey Asia Cup 2025)లో సూపర్ 4 బెర్తులు ఖరారాయ్యాయి. గ్రూప్ ఏ నుంచి ఫేవరెట్ భారత జట్టుతో పాటు చైనా క్వాలిఫై అయింది.
నేడు చిన్న కుటుంబాల్లో అవ్వతాతలు లేకపోవడం వల్ల చిన్నారులకు కథలు, నీతి బోధలు చెప్పేవారు ఉండటం లేదు. అదే సమయంలో వృద్ధాశ్రమంలోని వృద్ధులు ఈ లోటును పూడ్చే అవకాశం ఉంది. వృద్ధులను అద్దెకిచ్చే జపాన్లోని విధాన
ఆసియా కప్ హాకీ టోర్నీలో ఆతిథ్య భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన పూల్ ‘ఏ’ రెండో మ్యాచ్లో భారత్.. 3-2తో జపాన్ను చిత్తు చేసి 6 పాయింట్లతో గ్రూప్ టాపర్గా నిలిచింది.
ఈనెల 13 నుంచి 21 వరకు టోక్యో (జపాన్) వేదికగా జరుగబోయే వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ కోసం భారత్ 19 మందితో కూడిన బృందాన్ని ఆదివారం భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ)ప్రకటించింది.
Hockey Asia Cup : స్వదేశంలో జరుగుతున్న హాకీ ఆసియా కప్ (Hockey Asia Cup)లో భారత జట్టు జోరు కొనసాగిస్తోంది. తొలి పోరులో చైనాను చిత్తు చేసిన టీమిండియా ఈసారి జపాన్కు చెక్ పెట్టింది.
PM Modi | భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.
ప్రధాని మోదీ (PM Modi) పర్యటన వేళ సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికాకు (America) జపాన్ (Japan) షాకిచ్చింది. పెట్టుబడులపై చర్చించేందుకు అగ్రరాజ్యంలో పర్యటించాల్సిన జపాన్ వాణిజ్య మంత్రి చివరి నిమిషంలో తన పర్యటనను రద్ద
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) జపాన్ చేరుకున్నారు. టోక్యో విమానాశ్రయంలో దిగిన ప్రధానికి జపాన్ మంత్రులు, భారత అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ టోక్యోలో ల్యాండ్ అ�
జపాన్కు చెందిన టోహో కోకి సెయిసాకుషో సంస్థ.. రూ.8 కోట్ల వ్యయంతో భారత్లో తొలి సీఎంపీ ప్యాడ్ హబ్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి గురువారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ�