టోక్యో: రెండేళ్ల తర్వాత విదేశీ పర్యాటకులకు జపాన్ స్వాగతం పలుకుతోంది. కరోనా వల్ల విదేశీ పర్యాటకులపై ఆ దేశం ఇన్నాళ్లూ నిషేధం విధించింది. సుమారు 98 దేశాల ప్రజలు తమ దేశానికి టూరిస్టుల్లా వచ్�
హాకీ ఆసియా కప్ నాకౌట్కు టీమ్ఇండియా చిరకాల ప్రత్యర్థితో పోరు ‘డ్రా’ అయిందనే బాధో..జపాన్ చేతిలో పరాజయం పాలయ్యామన్న కసో..తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో భారత హాకీ జట్టు అదరగొట్టింది.15 గోల్స్ తేడాతో గెలిస్�
సూపర్ కండక్టింగ్ కేబుల్ సిస్టమ్ గురించి వివరించిన పాలమూరు వాసి హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ జపాన్ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ భే�
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జపాన్ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ మురళీధర్ మిరియాల భాగస్వామి అయ్యారు. పలు అంశాలపై తన �
భారత్ అభివృద్ధి ప్రస్ధానంలో జపాన్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జపాన్తో భారత్ అనుబంధం సహకారం, ఆథ్యాత్మికతతో కూడినదని అన్నారు. భారత్, జపాన్ సహజ భాగస్వాముల
టోక్యో, ఏప్రిల్ 25: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కేన్ తనక కన్నుమూశారు. ఆమె వయస్సు 119 ఏండ్లు. 1903 జనవరి 2న జపాన్లో జన్మించారు. ఈ నెల 19న చనిపోయారు. కేన్ తనక ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా 2019 మార్చిలో ఆమె 116వ ఏట �
కేంద్రంలోని మోదీ సర్కార్ అట్టహాసంగా ప్రకటించిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాజాగా ఆ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకొస్తు న్నాయి. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ�
Yubari Melon | ప్రపంచంలో అనేక రకాల ఫలాలున్నాయి. ఒక్కో పండు ఒక్కో ప్రత్యేకతలతో పాటు ధరలూ వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా పండ్ల ధర రూ.400 నుంచి రూ.500 వరకు ఉంటాయి. భారత్లో సాధారణంగా ఎక్కువగా యాపిల్, ద్రాక్ష, దానిమ్మ, నారింజ, �
రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ న్యూఢిల్లీ, మార్చి 28: క్రిప్టోకరెన్సీలపై ప్రస్తుతం ప్రతిపాదించిన 30 శాతం పన్నును మరింతగా పెంచాలని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కేంద్ర ప్రభుత్వానికి సూచించా�
న్యూఢిల్లీ : రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. యుద్ధం ప్రారంభమై దాదాపు నెల కావొస్తున్నది. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో అణు ముప్పుతో పాటు.. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంద�
Fumio Kishida | జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా (Fumio Kishida) రెండు రోజులపాటు భారత్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నేడు ఢిల్లీకి చేరుకుంటారు. శనివారం సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.